ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుండి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు మధ్యలో సామాను పెట్టడం వల్ల వాహనాదారులకు బాటసారులకు ఇబ్బందికరంగా ఉన్నది రోడ్డుపైనే సిమెంట్ గోదాం వివిధ రకాల సామాన్లు పెట్టడం కాలినివాసులు పంచాయితి కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రాజు పూర్తిస్థాయిలో పరిశీలించి రోడ్డుపైన ఇటికే సిమెంటు మెట్లను తొలగిస్తామని కాలినివాసులకు హామీ ఇచ్చారు. ఇంకా మిగతా ఎవరైనా దుకాణదారులు దుకా
ణాల ముందు సామాను పెడితే వారికి 2000 జరిమానా విధించబడును అని అన్నారు. ఆయన వెంట బిక్షపతి, రాజు, రవి, కొల్లూరి రాములు సిబ్బంది ఉన్నారు.
310 Viewsమలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. Investigation reporter/ఎల్లారెడ్డిపేట* *వయో వృద్దులకు మలిదశలో మనిషికి హార్థిక భరోసా అందించేది పెన్షన్ అని విశ్రాంత ఉద్యోగ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ వేడుకలను విజ్ఞాన్ స్కూల్ వద్ద ఆదివారం రోజున మోతే మల్లారెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ముష్కం దత్తాత్రేగౌడ్ పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగస్తుల ఆరాధ్య […]
30 Views జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి రైతులు, ప్రజలు, మత్స్యకారులు జాగ్రతగా ఉండాలి గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ లైన్ ల పరిశీలన భారీ వర్షాల నేపథ్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు, పశువుల యజమానులు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకువెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.ఇటీవల భారీ […]
107 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలోని చెన్నూర్ కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు,కలెక్టర్ దీపక్ కుమార్ గారు,పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవాలని పిలుపునిచ్చిన వివేక్ వెంకటస్వామి. దాలారులకు తక్కువ ధరలకు పత్తిని అమ్మి రైతులు మోసపోవద్దని తెలిపిన వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం ఎకరాకు కేవలం 12 క్వింటాల్లు మాత్రమే తీసుకుంటుందని దానిని 16 […]