ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుండి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు మధ్యలో సామాను పెట్టడం వల్ల వాహనాదారులకు బాటసారులకు ఇబ్బందికరంగా ఉన్నది రోడ్డుపైనే సిమెంట్ గోదాం వివిధ రకాల సామాన్లు పెట్టడం కాలినివాసులు పంచాయితి కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రాజు పూర్తిస్థాయిలో పరిశీలించి రోడ్డుపైన ఇటికే సిమెంటు మెట్లను తొలగిస్తామని కాలినివాసులకు హామీ ఇచ్చారు. ఇంకా మిగతా ఎవరైనా దుకాణదారులు దుకా
ణాల ముందు సామాను పెడితే వారికి 2000 జరిమానా విధించబడును అని అన్నారు. ఆయన వెంట బిక్షపతి, రాజు, రవి, కొల్లూరి రాములు సిబ్బంది ఉన్నారు.
315 Viewsముస్తాబాద్, జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ ఆధ్వర్యంలో ఇటీవల ముస్తాబాద్ పట్టణ ప్రభుత్వ అధికారులు నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో కట్టిన ఫ్లెక్సీ పైన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఫోటోని ఫ్లెక్సీలో […]
43 Viewsమంచిర్యాల జిల్లా. పేరం అలేఖ్య కు సన్మానం చేసిన హైకోర్టు న్యాయవాదులు. నేడు హిoదూ వాహిని తెలంగాణ వర్క్ షాప్ లో భాగంగా లీగల్ యాక్టివిజం అడ్వకేట్ రోల్ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల చేతుల మీదుగా హైకోర్టు న్యాయవాదులు హరిశ్చంద్ర రెడ్డి మరియు రాజ వర్ధన్ రెడ్డి ఉప్పల రాజు చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా న్యాయవాది పేరం అలేఖ్యకు సేవలో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో భాగంగా సన్మానం చేయడం మరియు షీల్డ్ బహుకరించడం […]
104 Views ముస్తాబాద్/అక్టోబర్/10; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారుకానీ వాటిపోషణ మరిచారు దీంతో మొక్కలు ఎక్కడికక్కడ ఎండిపోతు దర్శనమిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ వర్షాలను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిన హరితహారం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు గారిపోతుంది మండలంలోని పలుగ్రామాల ప్రధాన రహదారి వెంబడి నాటిన లక్షలాది మొక్కలతో ఎన్ని చిగురుస్తున్నాయో ఎన్ని మోడువారిపోతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొని ఉంది మొక్కలు నాటిన తర్వాత వాటిపెంపకంపై ప్రత్యేక దృష్టి […]