*మర్కుక్ లో సీఎం కాప్ ను ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం&వైఎస్ ఎంపీపీ బాల్ రెడ్డి*
Gfdghb
*మర్కుక్ మండల కేంద్రం జిల్లా ఉన్నత పాఠశాల మర్కుక్ ప్రాంగణంలో సీఎం కప్ పేరుతో నిర్వహించిన పోటీలకు ముఖ్యఅధ్యక్షులుగా మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచి తమ జీవితంలో క్రీడలకు ప్రసంగించారు. అనంతరం వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎంపీపీ టాస్ వేసి క్రీడలు నిర్వహించారు.వారితోపాటుగా ఎంపీడీఓ ప్రవీణ్ మండల విద్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ కాశిరెడ్డి పల్లి సర్పంచ్ స్వరూప మల్లేశం కర్కపట్ల సర్పంచ్ నర్సింలువో ఈసీ పంచాయతీ కార్యదర్శులు క్రీడాకారులు*
153 Viewsకొత్త ఓటరు లిస్టు ప్రచురణ కొత్త ఓటరు లిస్టు ప్రచురణ లో బాగంగా జిల్లా కేంద్రంతో పాటు మరియు జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తేది 02/09/2023 శనివారం ఉదయం 10 గంటల నుండి తేది 03/09/2023 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఓటరు లిస్టు ప్రచురణ కార్యక్రమం కలదు* *కావున మీ యొక్క పోలింగ్ బూత్ పరిధిలో గల ఓటర్లు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు లిస్టు […]
30 Viewsబీసీ బందుకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్ లో భాగంగా మంచిర్యాల పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులను దుకాణాలను మూసి వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక ఎలక్షన్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ […]
113 Viewsవివి ప్యాడ్ పై వినియోగంపై అవగాహన కలిగించిన అధికారులు…? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మండల కేంద్రంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వివి ప్యాడ్ సమాచార ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని పలువురు యువకులకు కొత్తగా ఓటర్ కార్డు రావడంతో వారు ఎలా ఓటు వేయాలో అధికారులు వారికి […]