మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శివ పెళ్లికి మర్కుక్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు ఏం పీ పాండు గౌడ్ ,నరేందర్ రెడ్డి, అమృత్ రెడ్డి ,చెక్కలి రాములు,వార్డు సభ్యులు గణేష్ ,చాకలి నర్సింలు ,ఎల్లం రమేష్ లతో కలసి పుస్తేమట్టెలు అందించారు.
60 Viewsమానకొండూర్ మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి దేవాలయం ఆవరణలోజిల్లా నాయకులు పెసరు కుమారస్వామి ముదిరాజ్,మాల కనకయ్య ముదిరాజ్, ఎరవేని రామాంజనేయులు,ఆధ్వర్యంలో మానకొండూర్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ముదిరాజ్ సంఘం మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఖాదర్ గూడెం గ్రామానికి చెందిన కీసరి సదానంద్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నియోజకవర్గం గౌరవ అధ్యక్షునిగా నెల్లి శంకర్ ముదిరాజ్ఎన్నికయ్యారు.నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కీసర సంపత్ ముదిరాజ్ ని, ఉపాధ్యక్షులుగా బొజ్జ తిరుపతి ముదిరాజ్, కూన శంకర్ […]
126 Views చిన్నబోయిన మాదారి కుటుంబాన్ని పరామర్శించి 5000 ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ అక్టోబర్ 13 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చిన్నబోయిన మాధారి మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ చెక్కలి రాములు బోయిని మల్లేశం మేకల శ్రీనివాస్ బోయిని లక్ష్మణ్ ఆంజనేయులు లతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ […]
95 Views వేములవాడ – జ్యోతి న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ చేయటం జరిగింది అని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా కరీంనగర్ నూతన అదనపు సీనియర్ సివిల్ జడ్జి యువరాజు పాల్గొని భక్తుల కు ప్రతిమలు అందించారు మరియు వేములవాడ ట్రాఫిక్ సబ్ […]