
- మంగళవారం వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికిe చెందిన బొంగరం శ్రీధర్ రెడ్డి శోభా రాణి కుమారుడు అశ్విత్ రెడ్డికి ఇంటర్ మొదటి సంవత్సరంలో 467/470 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ రావడం వట్టిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో అశ్విత్ రెడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అభినందించారు




