ప్రాంతీయం

వట్టిపల్లి విద్యార్ధి ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్

111 Views

 

  • మంగళవారం వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికిe చెందిన బొంగరం శ్రీధర్ రెడ్డి శోభా రాణి కుమారుడు అశ్విత్ రెడ్డికి ఇంటర్ మొదటి సంవత్సరంలో 467/470 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ రావడం వట్టిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో అశ్విత్ రెడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అభినందించారు
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *