
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగదేవపూర్ మండల కేంద్రం లో ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి,ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి, ఎంపీటీసీ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కో అప్షన్ ఎక్బల్,మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,సర్పంచ్ ల ఫోరమ్ మండలాధ్యక్షుడు నరేష్, మండల నాయకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.




