ప్రాంతీయం

కంటివెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపిడివో శ్రీనివాస్ వర్మ

107 Views

జగదేవపూర్ మండలములోని తిమ్మాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపిడివో శ్రీనివాస్ వర్మ, అతను మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *