జగదేవపూర్ మండలములోని తిమ్మాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపిడివో శ్రీనివాస్ వర్మ, అతను మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు
