128 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరి సాయిలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం సాయిలు రైతు భీమాకు అర్హులు కావున వారి సతీమణి నామిని అయినందున వారికి రైతు భీమా 5లక్షల వారం రోజులలోపు వచ్చేలా చూడాలని స్థానిక […]
90 Views*తిరుపతి జిల్లా..వాకాడు మండలం* *????తూపిలిపాలేం బీచ్ లో సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి*???? *????మృతులు నాయుడుపేట ప్రాంతానికి చెందిన మునిరాజా,ఫయాజ్* *????వినాయక నిమజ్జనం చేస్తుండగా సముద్రంలో మునిగి మృతి* ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలి పాలెం బీచ్ వద్ద వినాయక చవితి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది, బంగాళాఖాతం సముద్రంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా సముద్రంలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు…. నాయుడుపేట కామారెడ్డి సెంటర్ నుండి వినాయక నిమజ్జనానికి తూపిలిపాలెం బీచ్ […]
26 Viewsమంచిర్యాల. భక్తి మార్గం తోనే శాంతి, సౌర బ్రాతృత్వం – మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు భక్తి మార్గం తోనే సమాజం లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటుందని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లో వంద ఫీట్ల రోడ్డు లో గల అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణ నాథునికి మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 3000మందికి అన్నదాన కార్యక్రమం స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా […]