

Related Articles
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి.
133 Views మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి. *మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన చింతల నర్సింలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం సాయంత్రం మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి శుక్రవారం భాదిత కుటుంబానికి 5,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేయగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి […]
ఈ టమాటా కూర గాయల బ్లాక్ మార్కెట్. కాంగ్రెస్ దళారీలు ,జిహాదీ బ్రోకర్లు కలిసి ఛత్తీస్ ఘడ్,రాజస్థాన్ లో అక్రమ నిలవ చేసిన లక్షల కిలోల టమాటా..
109 Viewsసాగు చట్టాలను భూతంలా చూపి కాంగ్రెస్ AAP పార్టీలు కలిసి ఆడించిన దొంగ ఆందోళన ఫలితం ఇదిగో ఈ టమాటా కూర గాయల బ్లాక్ మార్కెట్. కాంగ్రెస్ దళారీలు ,జిహాదీ బ్రోకర్లు కలిసి ఛత్తీస్ ఘడ్,రాజస్థాన్ లో అక్రమ నిలవ చేసిన లక్షల కిలోల టమాటా…లేని కొరతను ఏర్పరచి,ధరను గణనీయంగా పెంచి కోట్ల రూపాయలు గడిస్తున్న కాంగ్రెస్ బ్రోకర్లు. తస్మాత్ జాగ్రత. కొన్ని రోజులు కొనకండి. రోగం కుదిరి దిగి వస్తారు ఈ కాంగ్రెస్ దగుల్బాజీ […]
రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి పంపిణీ జిల్లా అదనపు కలెక్టర్
41 Viewsమంచిర్యాల జిల్లా రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి పంపిణీ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అక్టోబర్ 30, 2025: నిరుపేద, అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, నవంబర్ 1వ తేదీ నుండి చౌక ధరల దుకాణాలలో రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా […]



