సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని అంతాయాగూడ గ్రామం లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన తేలు ఆంజనేయులు కుటుంబాన్ని నూతన హమాలీ సంఘం అధ్యక్షులు పరామర్శించి సంఘం తరపున 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.
230 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 15) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, తిమ్మాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు పోలు రమేష్ నిరుపేద కుటుంబానికి చెందిన మృతురాలు అంతక్రియల కోసం 5 వేలు ఆర్థిక సాయం చేశారు..శుక్రవారం తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన నడిగట్టు కనకయ్య కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో అంతక్రియల కోసం 5,000 ఆర్థిక సాయం పొలు రాము కనకయ్యకు అందజేశారు… ఈ కార్యక్రమం లో […]
92 Views జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగం సాధించిన మిరుదొడ్డి యువకుడి కి సిద్దిపేట జిల్లా మాదిగ జాగృతి సంఘం శాఖ తరఫున సన్మానం సిద్దిపేట జిల్లా జూలై 28 సిద్దిపేట జిల్లా మీరు దొడ్డి మండల నా కేంద్రం నిరుపేద మాదిగ కులానికి చెందిన దంపతులు చిన్న గళ్ళ నరసయ్య మహారాజ్ యాదమ్మ మహారాణి పెద్దకొడుకు నాంపల్లి మహారాజు కడు పేదరికం ను అధిగమించి, కష్టనష్టాలకు ఓర్చి, జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగం సాధించడం పట్ల […]
237 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయన్ని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అనతరం వారు శెక్తి కేంద్ర ఇంచార్జులు బూతు అధ్యక్షులు లతో మాట్లాడుతూ బూతు స్థాయిలో భారతీయ జనతా పార్టీ కోసం మోదీ గురించి ప్రజలకు ఏవిధంగా తిసుక వెళ్ళాలి అనే దానిపైన అవగాహన కల్పించారు, దేశంమొత్తం కూడ మళ్లీ మూడోసారి ప్రధానమంత్రి […]