సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని అంతాయాగూడ గ్రామం లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన తేలు ఆంజనేయులు కుటుంబాన్ని నూతన హమాలీ సంఘం అధ్యక్షులు పరామర్శించి సంఘం తరపున 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.
26 Views సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా బి డి ఎస్ ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సడిమెల డేవిడ్ మాట్లాడుతూ తెలుగు న్యూస్ 24/7 మన దేశంలో ఎవరి చిత్రపటాన్ని అయినా శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి అంటే అందుకు సంపూర్ణ అర్హత ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే, మన దేశంలో ఆడపిల్లలకు చరిత్ర,వర్తమానం, భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే.. అనే […]
75 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో ఏంబరి బాల నరసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మండల బి ఆర్ ఎస్ నాయకులు తాజా మాజీ […]
134 Views కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.మండలం లోని మాంధపూర్ ,పలుగుగడ్డ గ్రామల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం ను శుక్రవారం స్థానిక సర్పంచ్ లు లింగాల భిక్షపతి, శ్రీపతి రాజేశ్వరి రవి తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల ఫోరం జిల్లా […]