సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని అంతాయాగూడ గ్రామం లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన తేలు ఆంజనేయులు కుటుంబాన్ని నూతన హమాలీ సంఘం అధ్యక్షులు పరామర్శించి సంఘం తరపున 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.
258 Views *వేసవి సెలవులలో మీ పిల్లలు జాగ్రత్త, పిల్లల పై ఓ కన్నేసి ఉంచండి, పిల్లల బాద్యత తల్లిదండ్రులదే* *ఈత సరదా విషాదంగా మారకుండా చూసుకోవాలి* *మైనర్లకు వాహనాలు ఇవ్వకండి, ఇచ్చి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దు* కమిషనర్ కార్యాలయం నుండి పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ గారు మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులలో నీరు ఉన్నందున మరియు చెరువులలో కూడా మీరు నిండుగా ఉంది సరదా కోసం చెరువులు.. బావులకు ఈతకు […]
110 Viewsనీట్ ఫలితాలలో హుస్నాబాద్ గిరిజన బాలుర కళాశాల విద్యార్థుల సత్తా చాటారు సిద్దిపేట జిల్లా జూన్ 5 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గిరిజన గురుకుల బాలురప్రతిభ కళాశాల యందు వెలువడిన నీటి ఫలితాలలో మన విద్యార్థులు సత్తా చాటారు బైపీసీ లో 12 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు వారిలో అత్యధికంగా ఏ మోహన్ 43 3 ఎస్పీ బాయ్స్ పి ధర్మ నాయక్ జి మల్లిబాబు 332 సంవత్సరం కటాఫ్ మార్క్స్ ఆధారంగా […]
113 Viewsచేయి చేయి కలిపి.. మిత్రుని కుటుంబానికి భరోసా కల్పించారు -కలిసి చదువుకున్నారు కష్టాల్లో అండగా ఉన్నారు. -స్నేహితుని కుటుంబానికి 40 వేలు, క్వింటాల్ బియ్యం అందజ సిద్దిపేట జిల్లా జులై 28 దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన నీరటి రాజశేఖర్ అకాల మరణంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న తమ డిగ్రీ బ్యాచ్ స్నేహితులు పల్లెటూరు ప్రసాద్, శాంసన్,రాజు, శేఖర్,విద్య సాగర్, క్రిష్ణ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి 40 వేల రూపాయలు , […]