శ్రీరామనవమి వేడుకలో అపశృతి స్వామి జరిగింది.తనుకు మండల దువ్వ గ్రామంలో వేణుగోపాల ఆలయంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురష్కరించుకొని ఏర్పాటలో జరిగిన ప్రమాదవశాత్తు పందిరి మంటలు ఆహుతయ్యాయి.షాట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.





