ప్రాంతీయం

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై :కృష్ణమూర్తి

107 Views

 

జగదేవపూర్ మండలములోని ఆదర్శ పాఠశాలలో సైబర్ నేరాలపై ఎస్సై కృష్ణమూర్తి అవగాహన కల్పించడం జరిగింది.ఎస్సై కృష్ణమూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది మరియు నేరం జరిగింది అని అనిపిస్తే వెంటనే 100 నంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తద్వారా నేరాలను అరికట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *