వర్గల్ మండలం, నాచారం గ్రామంలో జరిగే నరసింహ స్వామి ఉత్సవాలలో బాగాంగా ఈరోజున నరస్వామిని గజేండ్రుడిపై ఉంచి, గజవహన సేవ అనే ఉత్సవ కార్యక్రమాన్ని జరిపంచారు. ఏనుగుపై నరసింహుడు అత్యద్భుతంగా దర్శనం ఇచ్చాడు. ఈ కార్యక్రమం భక్తులకి కన్నుల పండుగగా అన్పించింది.
82 Viewsభక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి రామరాజు -గత 25సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక సేవలు చేస్తున్న రామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూన్ 28) సిద్దిపేట జిల్లా, గజ్వేల్: తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రల నుండి వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి జాతీయ స్థాయిలో పురస్కారాలను ఈనెల 30న ఆదివారం నాడు కరీంనగర్ లో ప్రధానం చేయనున్నారు. అందులో […]
266 Viewsముంబై నగరంలో శ్రీ రాంనవమి చోభయాత్ర ఘనంగా జరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి గణేష్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు దాసరి గణేష్ ఆదివారం రోజున శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు మహారాష్ట్ర లోని కళ్యాణ్ లో బీజేపీ నిర్వహించిన చోభయాత్ర లో కళ్యాణ్, ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ శోభాయాత్రలో పాల్గొనడం అభినందనీయంగా […]
73 Views సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని ఇండిపెండెంట్ పెంతుకోస్తు చర్చిలో ఆదివారం సండే స్కూల్ పిల్లలకు హైదరాబాదు నుంచి వచ్చిన పాస్టర్ పాలెన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలిన్ ట్రాన్సిస్ మాట్లాడుతూ క్రైస్తవుల హృదయాలలో పగ, ద్వేషం ఉండకూడదని ఏసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకంలో మానవతారునిగా జన్మించాడని ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి కలవరి సిల్వలో […]