వర్గల్ మండలం, నాచారం గ్రామంలో జరిగే నరసింహ స్వామి ఉత్సవాలలో బాగాంగా ఈరోజున నరస్వామిని గజేండ్రుడిపై ఉంచి, గజవహన సేవ అనే ఉత్సవ కార్యక్రమాన్ని జరిపంచారు. ఏనుగుపై నరసింహుడు అత్యద్భుతంగా దర్శనం ఇచ్చాడు. ఈ కార్యక్రమం భక్తులకి కన్నుల పండుగగా అన్పించింది.
223 Viewsజడ్పిటిసి కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు జగదీశ్వర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 02 : కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి స్వాగతం పలికి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికారు అనంతరం వేడుకలను శనివారం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఎల్లారెడ్డిపేట చీటీ లక్ష్మన్ రావు మాట్లాడారు షడ్రుచుల సమ్మేళనమే ‘ఉగాది పచ్చడి ఉగాది భావాన్ని […]
99 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 05) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ జటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద రాయల్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ప్రజలు,భక్తులు,అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాయల్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. No Slide Found In Slider. Poll not found Manne Ganesh Dubbaka constancy […]
319 Viewsశ్రీ దుర్గా మాత శోభయాత్ర ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభం అయింది శనివారం రోజున రాత్రి 9:00 నుండి తెల్లవారుజాము వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నారు పోతరాజుల విన్యాసాలు బైండ్ల డప్పుల చప్పుడు మరియు గ్రామ దేవత గ్రామదేవతల ఊరేగింపు మహిళలు బోనాలు ఎత్తుకొని శోభాయాత్రగా అన్ని కులాల ఐక్యతతో పండగ వాతావరణం విజయవంతంగా నిర్వహించి బయలుదేరారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా పండగ […]