వర్గల్ మండలం, నాచారం గ్రామంలో జరిగే నరసింహ స్వామి ఉత్సవాలలో బాగాంగా ఈరోజున నరస్వామిని గజేండ్రుడిపై ఉంచి, గజవహన సేవ అనే ఉత్సవ కార్యక్రమాన్ని జరిపంచారు. ఏనుగుపై నరసింహుడు అత్యద్భుతంగా దర్శనం ఇచ్చాడు. ఈ కార్యక్రమం భక్తులకి కన్నుల పండుగగా అన్పించింది.
262 Views(మానకొండూర్ సెప్టెంబర్ 30) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం ఎన్నికలు శనివారం రేణుక ఎల్లమ్మ ఆలయం లో నిర్వహించారు. గౌడ కులస్తులు అందరు కలిసి నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా బొంగాని స్వామి గౌడ్ ను, ఉపాధ్యక్షులుగా అమరాగోని రామస్వామి ని, కోశాధికారి గా బత్తిని విరస్వామి ని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు స్వామి గౌడ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం తో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అభినందనలు తేలుపుతూ […]
92 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. No Slide Found In Slider. Poll not found కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్