ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి13, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
బదనకల్ గ్రామంలో చౌడాలమ్మ వివాహ మహోత్సవ సందర్భంగా చౌడాలమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట… అనంతరం ప్రజా ప్రతినిధులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్న జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిఆర్ ఎస్, మండల అధ్యక్షుడు సురేందర్ రావు, ఎంపీటీసీ చెంద్రారెడ్డి, ,బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లవెంకటస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింలు, యాదవ సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
136 Viewsవీర్నపల్లి మండల వైస్ ఎంపీపీ భర్త ఇటీవల గుండెపోటుతో మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక సిరిసిల్ల శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలంలో సోమవారం పర్యటించనున్నారు.వీర్నపల్లి మండల వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ భర్త జనశక్తి మాజీ నేత భారత రాష్ట్ర సమితి నాయకులు ఈసంపల్లి దేవేందర్ గుండె నొప్పితో అకస్మాత్తుగా మరణించారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం మండలంలోని గర్జనపల్లి […]
153 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 26,రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బందు పిలుపుతో అందులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్దికాలం గడిచినా కూడా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిర్బంధ విద్య అంటూ ప్రకంపనలుపలికి వారిహామీలను అమలు చేయకుండా […]
60 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 10 (24/7న్యుస్ ప్రతినిధి): కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ మరియు రవాణాశాఖ మంత్రి తన నివాసంలో తండ్రి పొన్నం సత్తయ్య వర్ధంతి కార్యక్రమంలో పూలు చల్లి నివాళులు అర్పించారు. ఇందులో పాల్గొన్న కాంగ్రేస్ పార్టీ సిరిసిల్లా నియోజక వర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి… కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ […]