ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపిడివో శ్రీనివాస్ వర్మ

143 Views

 

జగదేవపూర్ మండలంలోని రాయవరం గ్రామ పంచాయతిలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిడివో శ్రీనివాస్ వర్మ మరియు సర్పంచ్ కుక్కల పావని కనకరాజు సందర్శించారు. తరువాత సర్పంచ్ పావని కనకరాజు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమం దేశంలోనే మనరాష్ట్రం లోనే అమలావుతున్న కార్యక్రమం అని ఈ కార్యక్రమం చేపట్టినందుకు కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీనివాస్ వర్మ, సర్పంచ్ కుక్కల పావని కనకరాజుతో పాటు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *