Breaking News ప్రాంతీయం రాజకీయం

హైదరాబాద్‌ పవర్‌ ఐలాండ్‌

139 Viewsకరెంటు, ఆధునిక నీళ్లు యుగ మనుగడలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన వనరులు. సామాన్యుడి అవసరాలు తీర్చడమే కాదు.. ఏ రంగం అభివృద్ధి అయినా ఈ రెండు వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పుష్కలమైన నీళ్లు… నిరంతరాయ విద్యుత్తు అనేవి ప్రపంచంలో అభివృద్ధికి సింబల్స్‌గా మారాయి. మహానగరంలో కరెంటు పోదు.. మంచినీరు విద్యుత్తు డిమాండ్‌-వినియోగంలో నంబర్‌ వన్‌ సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదికలో సుస్పష్టం దేశంలోనే మొదటి పవర్‌ ఐలాండ్‌గా భాగ్యనగరం అందించిన వందేండ్లకు ఢోకాలేని […]

Breaking News రాజకీయం

ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించిన  ఉప్పల్ ఎమ్మేల్యే & కార్పొరేటర్

167 Views24/7 తెలుగు న్యూస్.                                                 సెప్టెంబర్ 13 ఉప్పల్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోనీ బీరప్ప గడ్డ చిలుక నగర్ బస్తీ దావాఖన లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్థానిక కార్పొరేటర్  బనాల గీత ప్రవీణ్ ముదిరాజ్,  వైద్య అధికారులతో కలిసి ఆరోగ్య మహిళా […]

Breaking News రాజకీయం

బొంతపల్లిలో మత్స్యశాఖ ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం.

110 Views *ముఖ్యఅతిథిగా పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ నీలంకు ఘన స్వాగతం పలికిన సబ్బండవర్గాలు.. భారీగా హాజరైన మహిళ లోకం. వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న నీలం మధు. నీలం మధు సమక్షంలో ఎన్ఎమ్ఆర్ యువసేనలో చేరిన బొంతపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే దీప.. వచ్చే ఎన్నికల్లో నీలం మధు వెంటే మా పయనం అంటూ ప్రకటన.. పటాన్ చెరు టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలని డిమాండ్. గుమ్మడిదల […]

రాజకీయం

నూతన అధ్యక్షునికి ఘనంగా సన్మానం

545 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 12   ములుగు జిల్లా బిఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా నియా మకం అయినా కాకుల మర్రి లక్ష్మి నరసింహరావు లక్ష్మణ్ బాబు మంగపేట మండల పర్యటన భాగంగా మల్లూరు లక్ష్మి నరసింహ స్వామి దర్శనం అనంతరం అఖినేపల్లి మల్లారం గ్రామం వెళ్లిన వారిని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వత్స వాయి శ్రీధర్ వర్మ శుభా కాంక్షలు తెలిపి నూతన అధ్యక్షున్ని శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సోసైటీ […]

Breaking News రాజకీయం

కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్, చెక్కుల పంపిణీ

107 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 శంషాబాద్ మున్సిపల్ మున్సిపల్ పరిధిలోని 50 మంది లబ్ధిదారులకు 50,05,800/- యాభై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు)* మున్సిపల్ పరిధిలోని బేగమ్స్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్, చెక్కులు* పంపిణీ చేసిన రాజేంద్రనగర్ శాసనసభ్యులు  ప్రకాష్ గౌడ్   మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మ మహేందర్ రెడ్డి, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, ఏ ఏం సి చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, బి.ఆర్.ఎస్ […]

రాజకీయం

టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేనేని రోహిత్ రావు నియామకం

99 Views(కరీంనగర్ జిల్లా సెప్టెంబర్ 12) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా టీపీసీసి అధిష్టానం పీసీసీ నూతన కమిటీలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కు చెందిన మేనేని రోహిత్ రావు ను టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్బంగా మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ […]

Breaking News రాజకీయం

మైనార్టీల‌కు రూ. ల‌క్ష సాయం.. రెండో ద‌శ త్వ‌ర‌లోనే ప్రారంభం..

89 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 తెలంగాణ‌లోని నిరుపేద మైనార్టీల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. 100 శాతం సబ్సిడీతో ఈ ఆర్థిక సాయాన్ని ప్ర‌భుత్వం అందిస్తోంది. మొద‌టి ద‌శలో భాగంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆగ‌స్టు 19వ తేదీన‌ 10 వేల మంది మైనార్టీల‌కు రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలో రెండో ద‌శ ప్రారంభానికి కూడా ప్ర‌భుత్వం ఏర్పాట్లు […]

Breaking News రాజకీయం

గౌడ సంఘం సమావేశ మందిర నిర్మాణానికి వినతి పత్రం అందించిన గౌడ సంఘం నేతలు

101 Viewsజగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండల కేంద్రం ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న స్థలంలో గౌడ సంఘం సమావేశ మందిరానికి నిధులు కేటాయించాలని  మెదక్ డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ని జగదేపూర్ మండల గీత పారిశ్రామిక సంఘం కార్యవర్గ సభ్యులు కోరగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి మీకు సహాయం చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి జయమ్మ అర్జున్ గౌడ్, గీత […]

Breaking News రాజకీయం

అటవీ అమరవీరుల దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు సందేశం.

85 Viewsఅడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేము. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నాం. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో ఇవాళ మనం అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల […]

Breaking News రాజకీయం

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

95 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ని తన నివాసం వద్ద బహిరంగంగా మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు ప్రకటించారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతాయి అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్