రాజకీయం

కొన్యాల బాల్ రెడ్డి అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

219 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 5 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో కొన్యాల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది.అనంతరం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల నాయకులు కార్యకర్తలు యువత పాల్గోని విజయవంతం చెయ్యడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బీ ఆర్ ఎస్ పార్టీ విస్తృత ప్రచారం

200 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 5 కుకునూరుపల్లి మండలంలోని ఎల్లాయగూడెం, పిటి వెంకటాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గా కెసిఆర్ ని మూడోసారి గెలిపించి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి అని, ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు, ఈ కార్యక్రమంలో కుకునూరు పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , రాష్ట్ర రైతు కౌన్సిల్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి.

309 Viewsమంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జరిగే యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలని ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు మంత్రి ఏం చేశాడని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ వాటిని రద్దు […]

రాజకీయం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిసిన ప్రజలు

212 Viewsశంభీపూర్ నవంబర్ 5 ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల మున్సిపాలిటీ గాంధీనగర్ లో బిజెపి ఎన్నికల ప్రచారం

253 Viewsమంచిర్యాల మున్సిపాలిటి గాంధీ నగర్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల బస్ డిపో కార్మికులను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి

218 Viewsమంచిర్యాల ఆర్టీసీ బస్ డిపో లో కార్మికులను కలిసి,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

సిపిఎం తొలి జాబితా విడుదల

265 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థుల జాబితా ప్రకటించుకొని ప్రచారం కూడాచేసుకుంటున్నారు. అభ్యర్థుల ను ప్రకటించే విషయంలో  కొంత ఆలస్యం అయినా  నేడు ఆదివారం విడుదల చేసింది. సీపీఎం తొలి జాబితాలో 14 మందికి చోటు దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే జిల్లాల్లో ఎన్నికల […]

రాజకీయం

నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

385 Viewsమంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ 7వ వార్డు అరుణక్కనగర్ లో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 500 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

దేశంలో ఎక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కోరుకుంటా..

360 Viewsహైదరాబాద్ నవంబర్ 4:దేశంలో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కోరుకుంటా.. కేటీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు..దేశంలో ఎక్కడా అధికారంలోకి రాకూడదని కోరుకుంటా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందన్నారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారని.. […]

రాజకీయం

ఇంటి ఇంటికి తిరిగి ఎన్నికల ప్రచారం…

263 Viewsవర్గల్ మండల్ మీనాజ్పేట్ నవంబర్ 4 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మీనాజిపేట్, మక్త గ్రామలలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటి ఇంటి తిరిగి కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేయమని ప్రచారము నిర్వహించడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com