364 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 2, గౌడ కులముకు చెందిన గీతా కార్మికుడు బండి రాములు తండ్రి లక్ష్మయ్య ఆవూనూర్ గ్రామంలో బుధవారం రోజున ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడడంతో వెన్నుపూస పక్కబొక్కలకు తీవ్రంగా దెబ్బతగిలిందని వైద్యులు పేర్కొన్నారని తెలుపగా రాములుకు తక్షణ సహాయం క్రింద గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గౌడ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి విడుగురాల బాలరాజుగౌడ్, లీగల్ […]
ప్రాంతీయం
హోరాహోరీగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు… నూతన అధ్యక్షులుగా ఘనవిజయం సాధించిన ఆకుల జయంత్ కుమార్…
151 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి సిరిసిల్ల ఫిబ్రవరి 2, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కొరకు ఉత్కంఠంగా సాగిన పోరులో ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆకుల జయంత్ కుమార్ అధ్యక్షునిగా భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. జయంత్ కుమార్ 56 ఓట్లతో విజయం సాధించగా ప్రత్యర్థులు ఆకునూరి శంకర్ కు 01. ఆసరి మహేష్ కు 02. ఓట్లు సాధించగా చిటికన్ జగదీష్ కు […]
పెండిగ్ స్కాలర్షిప్స్ విడుదల చెయ్యాలని ఎమ్మార్వో కి వినతి పత్రం కంచర్ల రవి గౌడ్…
334 Viewsప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 2, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినటర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచరవి గౌడ్ తాసిల్దార్ కు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వీడియో చేయాలని వినతిపత్రం జరిగింది అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3500 కోట్లను పెండింగ్లో పెట్టి పేద ఎస్సీ ఎస్టీ బీసీ […]
హోరాహోరీగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. భారీ మెజార్టీతో అధ్యక్షులుగా ఘనవిజయం సాధించిన ఆకుల జయంతి కుమార్…
145 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి సిరిసిల్ల ఫిబ్రవరి 2, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కొరకు ఉత్కంఠంగా సాగిన పోరులో ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆకుల జయంత్ కుమార్ అధ్యక్షునిగా భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. జయంత్ కుమార్ 56 ఓట్లతో విజయం సాధించగా ప్రత్యర్థులు ఆకునూరి శంకర్ కు 01. ఆసరి మహేష్ కు 02. ఓట్లు సాధించగా చిటికన్ జగదీష్ కు […]
హోరాహోరీగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆకుల జయంతి కుమార్ అధ్యక్షులుగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు…
261 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 2, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కొరకు ఉత్కంఠంగా సాగిన పోరులో ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆకుల జయంత్ కుమార్ అధ్యక్షునిగా భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. జయంత్ కుమార్ 56 ఓట్లతో విజయం సాధించగా ప్రత్యర్థులు ఆకునూరి శంకర్ కు 01. ఆసరి మహేష్ కు 02. ఓట్లు సాధించగా చిటికన్ జగదీష్ కు 22 ఓట్లు […]
నిరుపేద వధువుకు బియ్యం అందజేత
142 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో మద్దెల సుగుణ-నరసయ్య కూతురు లావణ్య వివాహానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు 50 కిలోల బియ్యాన్ని బిజెపి సీనియర్ నాయకులు దొంతి రెడ్డి అమరేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ అధ్యక్షుడు దొంతి రెడ్డి తిరుపతిరెడ్డి ,ఉపాధ్యక్షుడు జిల్లా నాయకులు దుర్గని రుక్మేందర్, గ్రామ కార్యదర్శి నల్ల రమేష్ కార్యకర్తలు మహిపాల్ రెడ్డి, భాను ప్రసాద్, మైపాల్ రెడ్డి, బుర్ర నర్సింలు కార్యకర్తలు […]
రైతు సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యం
139 Viewsదౌల్తాబాద్: రైతు సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారని, వాగులో నీటి మట్టం తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు ఈనెల 03న ఉదయం […]
అప్పుల బాధఎక్కువ జీవితంపై విరక్తిచెంది పురుగుల మందుతాగి వ్యక్తి మృతి…
169 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 2, పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముస్తాబాద్ మండలం, ముఱైపల్లె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే తన అత్తగారైన ముస్తాబాద్ గ్రామానికి చెందిన వట్టెల లింగయ్య అల్లుడు దమ్ము లచ్చయ్య వయసు 48 సంవత్సరాలు గత కొంతకాలంగా బీపీ షుగర్ వ్యాధులతో బాధపడుతున్నాడు చికిత్స కోసం అప్పులు చేసి భూమి అమ్మిన అవి తీర్చకపోవడం చేత ఆరోగ్యం నయం కాకపోవడం వలన మనస్తావని గురై […]
దుబ్బాక అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యం. – రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్
198 Viewsదుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యమని రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి నిమిత్తం 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యం అని, పగలు రాత్రి అని తేడా లేకుండా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాడపడుతున్న, ప్రజల ఆధార అభిమానాలు సంపాదించుకుంటున్న మెదక్ […]
నూతన చైర్మన్ ను, డైరెక్టర్ ను శాలువాతో సన్మానించిన రైతుబంధు అధ్యక్షులు కెజీఆర్…
271 Viewsముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి 1, రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావును ముస్తాబాద్ మండల నూతనంగా ఎన్నికైన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఈకార్యక్రమంలో ఓయూ బోర్డ్ మెంబర్ SVS ప్రకాష్, బత్తుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com









