139 Views*యాసంగిలో వరి దుక్కిలో జింకు తప్పనిసరిగా వేయాలి.* దౌల్తాబాద్; యాసంగిలో వరి దుక్కిలో జింకు తప్పనిసరిగా వేయాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో అధిక చలి నుండి పంట రక్షించుకోవడానికి జింక్ సల్ఫేట్ తప్పనిసరిగా వాడాలి. జింకు లోపం వలన మొక్కలలో రసాయన చర్యలు తగ్గి పంట యొక్క పెరుగుదల […]
ప్రాంతీయం
రాజ్యాంగ స్ఫూర్తి పురస్కార అవార్డు గ్రహీతలకు సన్మానం
129 Views73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం- 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ మరియు రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టరాజుకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం-2022 వచ్చిన సందర్భంగా రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి […]
ప్రజాఘోష బిజెపి భరోసా కార్యక్రమం…
149 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జరగబోతున్న ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి సిరిసిల్ల ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శీలంరాజు, మెరుగు హనుమంత్ గౌడ్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, కస్తూరి కార్తీక్ రెడ్డి, ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహంవద్ద బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ చేతులమీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ముస్తాబాద్లో పలు గ్రామాల గురించి చర్చించి కేటీఆర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎలాంటి […]
స్నేహితుని కుటుంబానికి చేయూత
135 Views దౌల్తాబాద్: మండల పరిధిలోని ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల సిద్దు యాదవ్ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా గురువారం 2002-2003 పదో తరగతి స్నేహితులు కుటుంబాన్ని పరామర్శించి రూ. 29,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రాజలింగం, స్వామి, రాములు, సత్యనారాయణ, మల్లేష్, నాగరాజు, భూపతి రెడ్డి, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
126 Views దౌల్తాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ వీఆర్ఆర్ గార్డెన్ లో బిజెపి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3, 4 తేదీల్లో ఓటర్ నమోదుపై ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోని, ఆధార్ కార్డుతో అనుసంధానం […]
రాజ్యాంగ స్ఫూర్తి పురస్కార అవార్డు గ్రహీతలకు సన్మానం
123 Views73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం- 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ మరియు రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టరాజుకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం-2022 వచ్చిన సందర్భంగా రాయపోల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ […]
ప్రజాఘోష బిజెపి భరోసా కార్యక్రమం…
127 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జరగబోతున్న ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి సిరిసిల్ల ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శీలంరాజు, మెరుగు హనుమంత్ గౌడ్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, కస్తూరి కార్తీక్ రెడ్డి, ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహంవద్ద బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ చేతులమీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ముస్తాబాద్లో పలు గ్రామాల గురించి చర్చించి కేటీఆర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎలాంటి […]
పోలీస్ కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి…
154 Views *పోలీస్ కిష్టయ్య అధికారికంగా వర్ధంతి నిర్వహించాలి* ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ […]
వర్గల్ మండల్ బిజెపి కార్యవర్గ సమావేశం
121 Viewsవర్గల్ మండల బిజెపి కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మరియు మండల ఉపాధ్యక్షులు జాలిగామ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల బిజెపి ఇన్చార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్) ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది మరియు మండల పదాధికారులు అన్ని మోర్చల అధ్యక్షులు పదాధికారులు పాల్గొనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com
పోలీస్ కిష్టయ్య అధికారికంగా జయంతి నిర్వహించాలి..
131 Views ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద పోలీస్ […]








