286 Views– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి అన్నారు.తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డి రాజు కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 60 వేలు మంజూరు కాగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి లబ్దిదారునికి సీఎం రిలీఫ్ పండ్ చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుండ్రా నీలమ్మ- రాజయ్య, వార్డు సభ్యులు రామంచ […]
Breaking News
జర్నలిస్టుల ఆ కోరికలు* *న్యాయమైనవే* *-అసెంబ్లీ స్పీకర్ పోచారం*
106 Views*జర్నలిస్టుల ఆ కోరికలు* *న్యాయమైనవే* *-అసెంబ్లీ స్పీకర్ పోచారం* దారిద్యరేఖ దిగువ కేటగిరికి వచ్చే జర్నలిస్టులు, మీకు ఆరోగ్య భద్రత, పిల్లలకు ఉచిత విద్య, ఇళ్ల స్థలాలను అందించాలని కోరడం న్యాయబద్దమే, వీటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర శాసన సభాధిపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు జిల్లా కేంద్రమైన కామారెడ్డి లోని కళాభారతి ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన […]
ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్న ఏ ఎన్ ఎం ల సమస్యలు పరిష్కరించాలి అధ్యక్షురాలు శారద
122 Views శివంపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంల సంఘం అధ్యక్షురాలు శారద రిమైండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విధులు బహిష్కరించి సమ్మె నోటీసును తహసిల్దార్ శ్రీనివాసచారికి మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కు కు సమ్మె నోటీసు ను అందజేశారు. సందర్భంగా శారద మాట్లాడుతూ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంల లందరినీ ఎలాంటి పరీక్షలు […]
గాయకులతో కలిసి పాటపాడిన: ఎమ్మెల్సీ కవిత* హైదరాబాద్:ఆగస్టు 14
130 Views*గాయకులతో కలిసి పాటపాడిన: ఎమ్మెల్సీ కవిత* హైదరాబాద్:ఆగస్టు 14 బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో సోమవారం విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాటపాడారు. జాగృతి యాప్లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ […]
హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగల బీభత్సం..*
129 Views*హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగల బీభత్సం..* ఉలవపాడు: నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో చోరీకి పాల్పడ్డారు.. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లోనూ దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే చార్మినార్ ఎక్స్ప్రెస్లో పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా […]
చంద్రయాన్-3:చంద్రుడికి మరింత చేరువ..వచ్చే వారమే జాబిల్లిపై అడుగు.!*
116 Views*చంద్రయాన్-3:చంద్రుడికి మరింత చేరువ..వచ్చే వారమే జాబిల్లిపై అడుగు.!* బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఈ వ్యౌమనౌక.. నేడు జాబిల్లికి మరింత చేరువైంది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ( ఆర్బిట్ ప్రొడక్షన్ మన్యూవర్ ) విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ […]
నిస్వార్థ నాయకులనే సమాజం గుర్తిస్తుంది…
157 Viewsప్రజల సంక్షేమం కోసం నిస్వార్థం గా పనిచేసే రాజకీయ నాయకులనే సమాజం గుర్తిస్తుందని జాతీయ కిసాన్ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పొల్సాని సుగుణాకర్ రావ్,జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, తిమ్మాపూర్ మండలం మక్తపెల్లి కి చెందిన తమ్మిశెట్టి మల్లయ్య ఈనెల 9న మృతి చెందారు. మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సంస్మరణ సంతాప సభ ఏర్పాటు చేసారు.రాజకీయ పార్టీ లేవైనా గానీ ప్రజల సంక్షేమం […]
పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ &రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి*
140 Views*పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ &రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* *చేర్యాలలో ఏ.ఐ.ఎస్.బి సుమిత్ర జూనియర్ కళాశాల కమిటీ ఎన్నిక* చేర్యాల: మండలంలోని ప్రైవేట్ కళాశాలలలో సోమవారం నాడు నూతన కమిటీలను ఎన్నిక చేపట్టడం జరిగిందని ఏ.ఐ.ఎస్.బి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు అన్నారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయని,కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు పూర్తిగా విద్యార్ధి వ్యతిరేక […]
పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట రోడ్డు నిర్మాణంలో జాప్యం తగదు
181 Viewsపోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట రోడ్డు నిర్మాణంలో జాప్యం తగదు – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన ర్యాలీ చేర్యాల : పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట మధ్య రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ జాప్యం తగదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి పెద్దరాజుపేట వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్థులతో కలిసి సోమవారం సీపీఐ నేతలు […]
ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్* హైదరాబాద్ :ఆగస్టు 14
150 Views*ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్* హైదరాబాద్ :ఆగస్టు 14 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో 60 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు టికెట్లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి అందించే టీ-24 టికెట్ను అందరికీ కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు మాత్రం టీ-24 టికెట్ను రూ.50కే అందజేయనున్నది. పూర్తి […]










