214 Views*_ఆపరేషన్ చిరుత….బోనులో చిక్కిన నాలుగో చిరుత._* _గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది._ _ 7వ మైలురాయి వద్ద బోనులో పడింది._ _ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు._ _ఎట్టకేలకు ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది._ _ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. దీంతో శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది._ _ఇక నుంచి […]
Breaking News
నేడు ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణ*
157 Views*నేడు ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణ* న్యూఢిల్లీ.. లెజెండరీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో రూపొందిన రూ.100 నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ము విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
నీరజ్ చోప్రా సంచలనం వరల్డ్ అథ్లెటిక్స్
233 Viewsనీరజ్ చోప్రా సంచలనం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కి స్వర్ణం.. హంగేరి: బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మ్యాచ్లో జావెలిన్ని 88.17 మీటర్ల దూరం విసిరి ప్రపంచంలోనే తనకు తిరుగులేదని నిరూపించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
హైదరాబాద్ లో ఘరానా మోసం మనిషి ప్రాణాలతో చెలగాటం
214 Views*హైదరాబాద్ లో ఘరానా మోసం మనిషి ప్రాణాలతో చెలగాటం పేస్టు కాదు వేస్ట్.! కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెలుగుచూసిన భయానక విషయాలు.* *అబ్బోచికెన్ మటన్ కోడిగుడ్డు కూర బలే రుచిగా ఉంది అబ్బో పలావు బలే టెస్ట్ గా ఉంది అని లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాం టెస్ట్ రావాలంటే ముందుగా కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంట్లో చేసుకుంటే ఒకే.* *బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్నారా మన ఆయుస్సుచేతులారా మనం […]
241 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]
శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే కె పి వివేకానంద్
224 Views *శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్ బస్తీ లింగాయత్ భవనంలో శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి.నంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్నింటిలో వెనుకబడిన వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీరశైవ లింగాయత్ లు […]
కుత్బుల్లాపూర్ బీరప్ప దేవాలయం లో బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే పి వివేకానంద…*
188 Views*కుత్బుల్లాపూర్ బీరప్ప దేవాలయం లో బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే పి వివేకానంద…* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం లో బీరప్ప దేవాలయం వద్ద బోనాల ఉత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రుద్రా అశోక్ సీనియర్ నాయకులు మాక్సూద్ అలీ, పెద్ద కురుమ యాదయ్య, ఆలయ కమిటీ ఛైర్మన్ నార్లకంటి నాగేష్, అధ్యక్షులు […]
ఘోర రోడ్డు ప్రమాదం
204 Viewsఘోర రోడ్డు ప్రమాదం ! నిర్మల్ జిల్లా : మామడ మండలం బూరుగుపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం మామడ మండలం బూరుగుపల్లి జాతీయ రహదారిపై పనులు చేస్తున్న కూలీలపై దూసుకెళ్లిన లారీ నాగపూర్ హైదరాబాద్ వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం ఇద్దరు కూలీలు మృతి, మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఈమధ్య షోషల్ మీడియా లో చంద్రుడు పై భూమి ని కొన్నారు అనే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది..
195 Views*ఈమధ్య షోషల్ మీడియా లో చంద్రుడు పై భూమి ని కొన్నారు అనే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.. .అసలు నిజమెంత…నిజంగా చంద్రునిపై భూమిని కొనుగోలు చేయవచ్చా..?* చంద్రుడిపై కూడా భూమి కొన్నారా.? లేక కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా.? అయితే ఈ వార్త మీకోసమే చంద్రయాన్ 3 చంద్రుడిపైకి చేరినప్పటి నుంచి చంద్రుడి ఉపరితలంపై భూమిని కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది అయితే చంద్రుడిపై భూములు ప్లాట్లు కొంటామంటూ పెద్ద ఎత్తున సెలబ్రిటీల నుంచి సామాన్యుల […]
సీఎం కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి: బండి సంజయ్*
198 Views*సీఎం కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి: బండి సంజయ్* ఖమ్మం జిల్లా :ఆగస్టు 27 ఖమ్మం వేదికగా జరిగిన రైతు ఘోష :బీజేపీ భరోసా బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దుబాయ్ అని బొంబాయి తీసుకుని పోయిన కేసీఆర్. కోడుకు పేరు అజయ్ రావు…టిక్కెట్ కోసం కేటిఆర్ పేరు పెట్టాడు. ఎన్నికలు వస్తే దళిత బంధు, […]









