101 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు జి మల్లేష్ సంగారెడ్డి 05 ఏప్రిల్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడు జి మల్లేశం డిసిసి అధ్యక్షురాలు మరియు టీ జి ఎల్ ఎల్ సి చైర్మన్ శ్రీ నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా కష్టపడి పని చేసిన ఉద్యమకారున్ని గుర్తించని పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ యొక్క పార్టీ నుంచి బయటకు […]
Breaking News
కార్యకర్తలు భారీగా తరలి రావాలి
111 Viewsతుక్కుగూడ లో కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభ. కార్యకర్తలు భారీగా తరలి రావాలని పరమేశ్వర్ రెడ్డి పిలుపు ఉప్పల్ ఏప్రిల్ 5 దేశంలో మోడీ పాలన పోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మనమంతా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలోని అన్ని ఎంపీలను గెలిపించుకోవాలని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా తుక్కుగూడలో ఈనెల 6న తలపెట్టిన జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని […]
బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి
130 Viewsబాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి జీవితకాలం రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నిత్యం ప్రభుత్వాలతో అంతర్గతంగా కొట్లాడి భారత రాజ్యాంగాన్ని కాపాడిన బాబు జగ్జీవన్ రామ్ కార్మిక మంత్రిగా ,భారతదేశం యొక్క మొదటి క్యాబినెట్ మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడు కూడా అయ్యాడు , అక్కడ అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు. ఏప్రిల్ 5 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని (టౌన్) బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి బి డి ఎస్ […]
బస్సు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి..
170 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 05) తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ చౌరస్తా సమీపంలో ప్రైవేటు బస్సు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి చిక్యాల సాగర్ రావు(69) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.. కరీంనగర్ లోని రామచంద్రపూర్ కాలనీకి చెందిన సాగర్ రావు హుస్నాబాద్ సమీపంలోని గందిపెల్లి గ్రామంలో ఓ ఫంక్షన్ కి వెళ్లి తన స్నేహితులతో కలిసి కారులో కరీంనగర్ వైపు వస్తున్నాడు. నుస్తులాపూర్ వద్ద కూల్ వాటర్ బాటిల్ కొనేందుకు ముగ్గురితో కలిసి రోడ్డు దాటుతున్నాడు. రోడ్డు చివరన […]
గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి…
305 Views గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి.. గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సిరిపురం ముత్తయ్య (65) నిన్న అర్ధరాత్రి చికిత్స పొందుతూ మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సిరిపురం ముత్తయ్య తన పొలం వద్ద గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ముత్తయ్య ప్రాణాలు దక్కలేదు. సమాచారం […]
శుక్రవారం, శనివారం జర జాగ్రత్త!
130 Views11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ 5 తెలుగు న్యూస్ ప్రతినిధి తెలంగాణ: రాష్ట్రంలో ఇవాళ, శనివారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉ.11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని సూచించింది. గురువారం నల్గొండ డి ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత […]
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి….
125 Viewsగజ్వేల్, ఏప్రిల్ 4, 24/7 తెలుగు న్యూస్ :మెదక్ పార్లమెంటుఅభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి.రాగుల రాజు ముదిరాజ్. గజ్వేల్ నియోజకవర్గం జగదేపూర్ మండలం కొండాపూర్ గ్రామాల్లో జగదేపూర్ మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో నీలం మధు ముదిరాజు కి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. జాతి బిడ్డను గెలిపించుకునే బాధ్యత ముదిరాజ్ జాతి మీద మీద ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు […]
కేజ్రీవాల్ను సిఎంగా తొలగించాలన్న పిటిషన్ తిరస్కరణ.
124 Viewsఏప్రిల్ 4,24/7 తెలుగు న్యూస్ : కేజ్రీవాల్ను సిఎంగా తొలగించాలన్న పిటిషన్ తిరస్కరణ. న్యూఢిల్లీ : కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలన్న పిల్ను ఢిల్లీ హైకోర్టు గురువారం మరోసారి తిరస్కరించింది. లిక్కర్ పాలసీ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత నెల కేజ్రీవాల్ను ఇడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ” సిఎం స్వయంగా రాజ్యాంగ విధుల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే, గవర్నర్ సిఎంను తొలగించగలరా” అని […]
22 మంది రాజీనామా….
161 Viewsఏప్రిల్ 4, 24/7 తెలుగు న్యూస్:బీహార్, ఎన్డిఎ కూటమిలోని ఎల్జెపికి ఎదురు దెబ్బ .. 22 మంది రాజీనామా…. పాట్నా : బీహార్లో ఎన్డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్జనశక్తి పార్టీ (ఎల్జెపి)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. లోక్సభ టిక్కెట్లు దక్కకపోవడంతో 22 మంది నేతలు గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, ఎల్జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రవీంద్ర సింగ్, అజయ్ […]
విద్యార్థులే ఉపాధ్యాయులు
101 Viewsలిటిల్ స్టార్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులే ఉపాధ్యాయులు ఏప్రిల్ 04, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని స్థానిక లిటిల్ స్టార్, పాఠశాల యందు గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వర్తించారు.కలెక్టర్ సుజల్,డీఈవో వెంకట్,ఎంఈఓ విజయ్, ప్రధాన ఉపాధ్యాయులు వినోద,ఉపాధ్యాయులై బాధ్యతలు నిర్వర్తించి ప్రతి తరగతుల్లో చక్కగా బోధనలను బోధించారు. అనంతరం చిన్నారులు చక్కటి సాంస్కృతిక […]










