326 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామ చెందిన మహిళలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసి మా గ్రామంలో మహిళ సంఘం భవనం ఏర్పాటు చేయాలని కోరారు. దినికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గొల్లపల్లి గ్రామంలో వారం రోజుల లోపు మహిళ సంఘం భవనానికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు… ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య, ఉపసర్పంచ్ కానుగంటి సత్యనారాయణ […]
Breaking News
ఇదీ అసలు విషయం.
110 Viewsసెప్టెంబర్ 22 మీ మొబైల్కి ఇందాక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చుంటుంది. కంగారు పడొద్దు. దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి, భయాందోళనలకు గురయ్యారు. టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అయింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి […]
సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
113 Viewsసిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్షణ ఉద్యోగులు తమ ఉద్యోగాలు శాశ్వతం చేయాలని వెంటనే పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని 10 లక్షల వరకు బీమా కల్పించాలని ఆరోగ్య బీమా వర్తింపజేయాలని విద్యాశాఖ నియమకాలలో వెయిటింగ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో విద్యాశాఖకు పాఠశాల విద్యకు అనుబంధంగా పనిచేస్తున్న తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ సమ్మెను చేపట్టామని సిద్దిపేట జిల్లా సమగ్ర […]
మెదక్ లో ఏసీబీ దాడి
121 Viewsమెదక్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు డీఎంహెచ్ఓ ఉద్యోగి పట్టుబడిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. మెదక్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్ అధికారి షాహిం పాషా ఒకరి వద్ద లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మెదక్ పట్టణం బావార్చి హోటల్ సమీపంలో రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను గుర్తించిన ఫాహిం పాషా పారిపోయే ప్రయత్నం […]
కుటుంబానికి అండగా ఉంటాం
124 Viewsఆత్మహత్యలు పరిష్కారం కాదు వేణు కుటుంబానికి అండగా ఉంటాం టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ సెప్టెంబర్ 21 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మనిషికి సమస్యలు అనేవి సహజమేనని, అయితే మనోధైర్యంతో వాటిని పరిష్కరించుకోవాలి తప్పా ఆత్మహత్యలు మార్గం కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అప్పుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వేణు మాధవ్ కుటుంబాన్ని […]
రక్త దాన శిబిరాలు..
111 Viewsవర్గల్ మండల్ సెప్టెంబర్ 21:రక్త దానం ఇతరులకు పునర్జన్మ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. వర్గల్,రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ఆధ్వర్యంలో రెడిన బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో వర్గల్ మండలంలోని తునికి ఖాల్స గ్రామంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ అధ్యక్షులు బాబు గౌడ్ మాట్లాడుతూ.. రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయొచ్చని ఈ సందర్భంగా తెలిపారు. రక్తదానం రక్తదానాన్ని చేసిన ప్రతి ఒక్కరిని ఆయన ఈ […]
ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే
92 Views( తిమ్మాపూర్ సెప్టెంబర్ 21) తిమ్మాపూర్ మండలం మన్నేంపల్లి గ్రామానికీ చెందిన బీనపల్లి రాజు ఇటీవలే అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో అడ్మిట్ కాగా వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మేల్యే డా రసమయి బాలకిషన్ లక్ష రూపాయల ఎల్ఓసి చెక్కును వారి కుటుంసభ్యులకు బుధవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు.. బాధిత కుటుంబ సభ్యులకు సహాయం చేసినా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం […]
ప్రజలు కష్టాలు పడ్డారు
96 Viewsకాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రజలు కష్టాలు పడ్డారు: మంత్రి కొప్పుల ఈశ్వర్ సెప్టెంబర్ 21 జగిత్యాల సెప్టెంబర్ 21:దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం అని అడగడం ఆ పార్టీ దివాలాతనానికి నిదర్శనమని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు గురువారం ధర్మపురి నియోజకవర్గంలో ని పెగడపల్లి మండలం దీకొండ ల్యాగలమర్రి నంచర్ల గ్రామాల్లో మంత్రి పాదయాత్ర నిర్వహించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. […]
తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతారణం
100 Views తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతారణం మరో రెండు రోజులు వర్షాలు. సెప్టెంబర్ 21 *తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గడిచిన రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగ్గా తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది గురువారం తెల్లవారుజామున పలు చోట్ల భారీ వర్షం కురిసింది.* దీంతో వాతావరణం చల్లగా మారింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చిమబంగ ఒడిశా తీరాల్లో […]
రైల్వే కూలీగా
105 Viewsరైల్వే కూలీగా రాహుల్ గాంధీ సెప్టెంబర్ 21 దిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మాస్ లుక్కులో కనిపించారు దిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు. ఈ సందర్భంగా అక్కడి కూలీలతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. రాహుల్ తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్గా మారిన విషయం తెలిసిందే దీనికి రాహుల్ స్పందించారు గురువారం ఆయనే స్వయంగా ఆనంద్ […]










