Breaking News

పిటిషన్ దాఖల్

155 Viewsగ్రూప్ 1 ఫిలిమ్స్ రద్దు పై టిఎస్పిఎస్ పి పిటిషన్ దాఖల్ హైదరాబాద్:సెప్టెంబర్ 25 తెలంగాణ పబ్లిక్ సర్వీస్క మిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై సోమవారం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ వేయాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు టిఎస్‌పిఎస్‌సి న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. ఇప్పటి కే ఒకసారి రద్దయిన గ్రూప్1 ప్రిలిమ్స్, కోర్టు తీర్పుతో రెం డోసారి రద్దయితే.. అభ్యర్థులు మానసికంగా […]

Breaking News

హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ 

162 Viewsహైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ   హైదరాబాద్‌:సెప్టెంబర్ 25 హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని తెలిపింది. పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా తాజాగా పీవోపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. పీవోపీ విగ్రహాలు ప్రత్యేక కృత్తిమ కొలనుల్లోనే నిమజ్జనం […]

Breaking News

నలుగురు మహిళలు మృతి

239 Viewsబట్టలుతికేందుకు వెళ్లి నలుగురు మహిళలు మృతి   మెదక్ జిల్లా :సెప్టెంబర్ 25 బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి నలుగురు శవమై తేలిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయి పల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య ఇంటికి బోనాల జాతర కోసం అంబర్పేట నుండి సమీప బంధువులు లక్ష్మీ (30) బాలమణి (30) బాలమణి కుమారుడు చరణ్ (6) […]

Breaking News

జర్నలిస్టుల పాత్ర కీలకం

181 Viewsరెవెన్యూ డివిజన్ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం – మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేర్యాల డివిజన్ కోసం దీక్షల్లో నాలుగు మండలాల జర్నలిస్టులు సెప్టెంబర్ 25 సిద్దిపేట జిల్లా  చేర్యాల : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి నేడు రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు సోమవారం నాటికి […]

Breaking News

బ్రేక్ ఫాస్ట్

140 Viewsతెలంగాణ సెప్టెంబర్ 25:హైదరాబాద్ : అక్టోబర్ 24 నుండి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం.. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో దసరా కానుకగా వచ్చే నెల 24 నుండి సీఎం కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించి విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు అల్పాహారం అందించనున్నారు. టిఫిన్ మెనూ సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ బుధవారం – బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్ గురువారం – […]

Breaking News

ప్రత్యేక పూజలు

171 Viewsగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సెప్టెంబర్ 25 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బీసీ కాలనీలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం లో సోమవారం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సేవరత్న అవార్డ్ గ్రహీత బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ దంపతులు ఈ సందర్భంగా  మాట్లాడుతూ వినాయకుని ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ఛత్రపతి […]

Breaking News

కాంగ్రెస్ నేతల క్యూ.

154 Viewsమైనంపల్లి ఇంటికి కాంగ్రెస్ నేతల క్యూ. సెప్టెంబర్ 25 హైదరాబాద్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ మల్లురవి తదితరులు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మైనంపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు. దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి ఈ ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైంది. ఇప్పటికే […]

Breaking News

నమూనాను సేకరించిన నాసా

104 Viewsఅంతరిక్ష గ్రహ శకల నమూనాను సేకరించిన నాసా సెప్టెంబర్ 25 భూమికి అత్యంత ప్రమాదకర బెెన్ను అనే పేరుగల గ్రహశకలము వైశాల్యము 500 మీటర్లు మాత్రమే.. ఈ గ్రహశకలము మన సౌర వ్యవస్థ పుట్టక ముందు నుండి ఉన్నట్లు అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా తెలియజేసింది. దీని యొక్క మట్టి నమూనా సేకరించినచో దానిపైన ప్రయోగాలు చేసినచో మన సౌర వ్యవస్థ ఏర్పడిన విధానము అలాగే మన భూమి పైన జీవం ఏర్పడిన విధానం […]

Breaking News

నిఘా పర్యవేక్షణలో అగ్రస్థానం.

93 Viewsనిఘా పర్యవేక్షణలో హైదరాబాద్ అగ్రస్థానం. హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 25 దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్‌ రికార్డు సాధించింది. విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో 41వ స్థానంలో నిలిచింది అత్యుత్తమ సర్వేలైన్స్‌ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు నిలవగా ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22వ స్థానంతోపాటు హైదరాబాద్‌ 41వ స్థానంలో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన […]

Breaking News

మరో 5 రోజులే ఛాన్స్

105 Viewsమరో 5 రోజులే ఛాన్స్ రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు హైదరాబాద్ సెప్టెంబర్ 25 మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది ఈ నెల 30వ తేదీని ఆర్బీఐ డెడ్లైన్ విధించింది. *ఇంకా రూ.2 వేల నోట్లు ఉంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని మార్చుకోవచ్చు కాగా ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ* ప్రకటించిన సంగతి తెలిసిందే. Manne Ganesh Dubbaka constancy 9701820298