Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి  కే తారక రామారావు

252 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి  కే తారక రామారావు .సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయం ఆవరణలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి  కే తారక రామారావు సమక్షంలో ప్రమాణం చేసిన నూతన సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ లు.సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ లను జ్ఞాపిక అందించి శాలువా తో సన్మానించి అభినందించన మంత్రి  కే తారక రామారావు హాజరైన రాష్ట్ర ప్రణాళిక […]

Breaking News

తన వాహనాన్ని నడుపుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.

192 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా తన వాహనాన్ని నడుపుతూ రోడ్డున కనబడే వారిని ఆప్యాయంగా పలకరిస్తు సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు Telugu News 24/7

Breaking News

రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీతకు ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

161 Views  గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు చైర్మన్ ఎన్ సి రాజమౌళి  కౌన్సిలర్ల తో కలిసి రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సందర్భంగా రామకోటి రామరాజు ని ఘనంగా శాలువతో సత్కరించిన మున్సిపల్ చైర్మన్ .రాజమౌళి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రామకోటి రామరాజు గత 30సంవత్సరాల నుండి అనేక రాకలుగా చిత్రాలు వేసి యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు. రాష్ట్రస్థాయిలో మన గజ్వేల్ వాసికి కళారత్న అవార్డ్ రావడం ఆనందంగా ఉందన్నారు. […]

Breaking News

ఎమ్మార్వో భాగ్య రేఖను సన్మానించిన సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య

308 Views    సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా నియామకం అయిన భాగ్య రేఖ ను సోమవారం సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల బిఆర్ఎస్ బీసీ సెల్ అద్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో భాగ్యరేఖను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో భాగ్యరేఖ మాట్లాడుతూ మర్కుక్ మండలంలో రెవెన్యూ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు అలాగే […]

Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో నెలలో రెండుసార్లైన ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.

186 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల ఆందోళన పై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పందించారు.ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు.విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తో మాట్లాడి విచారణకు ఆదేశించారు.జిల్లా ఆర్ […]

Breaking News

ఫలించిన విద్యార్థుల పోరాటం ప్రిన్సిపాల్ ను, త్కాలికంగా విధుల నుంచి తొలగింపు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపిన ఆర్ సి ఓ వెంకన్న

165 ViewsTelugu News 24/7

Breaking News

స్పందించిన కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న

166 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఘటన పై స్పందించిన కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి నీ తాత్కాలికంగా విధుల నుంచి తొలగింపు ఏకలవ్య గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావు కు ప్రిన్సిపల్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఏకలవ్య గురుకుల పాఠశాల వాచ్ మెన్ రామస్వామి నీ విధుల […]

Breaking News

రామకోటి ఉగాది పురస్కార గహిత చాకలి రాములు మృతి తీరని లోటు

557 Viewsగజ్వేల్ పట్టణానికి చెందిన గొప్ప రామ భక్తుడు చాకలి రాములు ఆదివారం నాడు మృతి చెందడం భక్త సమాజానికి తీరని లోటు అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా మాటాడుతూ చదువు రాకపోయినా కూడా రామ నామాన్ని లిఖించడమే కాకుండా 5కోట్ల రామ నామాన్ని జప సంఖ్య ద్వారా పూర్తిచేసిన గొప్ప రామ భక్తుడన్నాడు. గత సంవత్సరం ఎమ్మెల్సీ  యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా […]

Breaking News

180 Viewsజిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులుగా గంట వెంకటేష్ గౌడ్ , గంట బాలకృష్ణ గౌడ్ ఎన్నిక ఎల్లారెడ్డిపేట జనవరి 7 రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంట వెంకటేష్ గౌడ్ ను గంట బాలకృష్ణ గౌడు ను స్థానిక గౌడ కుల సంఘం సభ్యులందరు కలిసి ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నట్టు ఎల్లారెడ్డిపేట గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు, Telugu […]

Breaking News

కేవైసీ అప్‌డేట్‌ కోసం బ్యాంకులకు వెళ్లక్కర్లేదు.

136 Viewsఆర్బీఐ కొత్త మార్గదర్శకా లు *????న్యూఢిల్లీ, జనవరి 6: బ్యాంక్‌ ఖాతాదారులు ‘నో యువర్‌ కస్టమర్‌’ (కేవైసీ) అప్‌డేట్‌ కోసం ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగనక్కర్లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత ఖాతాదారులు తమ ఈ-మెయిల్‌ ఐడీ, బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ నెంబర్‌లతోపాటు ఆన్‌లైన్‌/ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌, ఏటీఎంలు, మరే ఇతర డిజిటల్‌ వేదికల ద్వారానైనా సెల్ఫ్‌-డిక్లరేషన్‌ను సమర్పించి కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే చిరునామా […]