Breaking News

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ ర్యాలీ జయప్రదం. 

121 Viewsఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ ర్యాలీ జయప్రదం.     ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది మంది సంతకాలతో ప్రధాన మంత్రికి డిమాండ్స్ పత్రం సమర్పించారు.   వర్షాలను, వయస్సును లెక్క చేయకుండా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ […]

Breaking News

వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం*

120 Views*వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం*   హైదరాబాద్:జులై 23 రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.   ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు […]

Breaking News

_రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం_

106 Views*_రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం_*   _సిద్దిపేటజిల్లా :గుర్తు తెలియని వాహనం ఢీకొని గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అంబటి గణేష్ గౌడ్ (40) చిన్న కోడూరు మండలం పెద్ద కోడూరు కల్లు మండువా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ గౌడ్ మోటార్ సైకిల్ […]

Breaking News

సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది.

137 Views*సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. దీంతో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నీటి మట్టం పరిశీలిస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2 టీఎంసీల 365 క్యూసెక్కులు వరద రూపంలో వచ్చి చేరినట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 6:00 గంటల వరకు ప్రాజెక్టులో 21.042 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు […]

Breaking News

బిఎస్పీ గజ్వెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కనుగుల రమణాకర్ , కోశాధికారిగా MD. అఖిల్ పాషా నియామకం

214 Viewsబిఎస్పీ గజ్వెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కనుగుల రమణాకర్ , కోశాధికారిగా MD. అఖిల్ పాషా నియామకం   బహుజన్ సమాజ్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించి నూతనంగా పార్టీలో చేరిన BC ,మైనారిటీ నాయకులకు పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ గజ్వెల్ లో BRS పార్టీ దీటుగా BSP బలోపేతం అవుతుందని అన్నారు. ముఖ్య అథిధులుజిల్లా ఉపాధ్యక్షులు కాటికెలా ఓo ప్రకాష్ గారు […]

Breaking News

లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్స్ ను కరకట్ట వద్ద మీడియా మిత్రులకు అందుబాటులో ఉంచిన భద్రాచలం పోలీసులు*

118 Viewsమీడియా మిత్రులకు మనవి   *లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్స్ ను కరకట్ట వద్ద మీడియా మిత్రులకు అందుబాటులో ఉంచిన భద్రాచలం పోలీసులు*   భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ ఐపిఎస్  సూచనల మేరకు   గోదావరి కరకట్ట వద్ద, వాటర్ లెవెల్ ను కవరేజ్ కి వెళ్తున్న మీడియా మిత్రులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ఉపయోగించాలని భద్రాచలం పోలీసుల విజ్ఞప్తి, లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్స్ ను కరకట్ట వద్ద భద్రాచలం […]

Breaking News

111 Views*పాత పెన్షన్ విధానం అమలు చేయాలని మంత్రి గంగులకు వినతి పత్రం అందజేసిన ఉద్యోగులు* *సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ* 2004 సెప్టెంబర్ 1 వ తేదీకి ముందు ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలై ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు 2003 పాత పెన్షన్ పోరాట సాధక సమితి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ […]

Breaking News

రెండు రాష్ట్రాల మధ్య ఉప్పొంగి పారుతున్న పెన్ గంగా* ఆదిలాబాద్ :జులై 23

130 Views*రెండు రాష్ట్రాల మధ్య ఉప్పొంగి పారుతున్న పెన్ గంగా* ఆదిలాబాద్ :జులై 23 ఐదు రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. వరద నీరు భారీగా వచ్చిన చేరుతుండటంతో నదుల ప్రవాహ ఉద్ధృతి పెరిగింది.జైనథ్‌ మండలం డొలారా వద్ద పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది. ఫలితంగా తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని 44 వ నంబరు జాతీయ రహ […]

Breaking News

ఉగ్రవాయి వద్దఆటో కార్ డి. గొల్లపల్లి వాసులకు గాయాలు.

642 ViewsTs24/7 తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా  లోని ఉగ్ర వాయి వద్ద కారు టాటా ఎస్ ఏ ప్యాసింజర్ ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఎల్లారెడ్డి పేట మండల వాసులు తీవ్రంగా గాయపడ్డారు.కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి పేటకు వస్తున్న ప్యాసింజర్ ఆటో టి ఎస్ 16 యు బి 5548 నెంబర్ కల వాహనంలో ప్రయాణిస్తున్న ఆటో మాచా రెడ్డి నుండి కామారెడ్డి వెళుతున్న టి ఎస్ 17 కే 6968 నెంబర్ కలిగిన కార్ […]

Breaking News

తెలంగాణ….మహారాష్ట్ర లకు మధ్య రాక పోకలు బంద్*

141 Views*తెలంగాణ….మహారాష్ట్ర లకు మధ్య రాక పోకలు బంద్*   మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం డొలరా వద్ద పెన్ గంగ నది ఉగ్ర రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు ఉన్న వంతెనను తాకుతూ పెన్ గంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ విజృంభించడంతో నేషనల్ హైవే 44పై వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. పెన్ గంగ నది […]