148 Views*లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం — తండా బాలకృష్ణ గౌడ్* *సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో చిన్నారులకు బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త, తాండ బాలకృష్ణ గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అని మానవ సేవే మాధవ సేవ అంటూ సమాజానికి లయన్స్ క్లబ్ […]
Breaking News
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్రెడ్డి
99 Viewsమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్రెడ్డి కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు శాసనమండలి చైర్మన్ […]
కేసీఆర్కు కామారెడ్డి జై.. మద్దతు ప్రకటిస్తూ గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు
123 Viewsకేసీఆర్కు కామారెడ్డి జై.. మద్దతు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కామారెడ్డి జై కొడుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ మద్దతు కోసం ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు […]
ధరణిలో కొత్తగా ఎనిమిది ఆప్షన్లు
133 Viewsధరణిలో కొత్తగా ఎనిమిది ఎంపికలు ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది. భూసమస్యలకు కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం క్రయ, విక్రయాల వేళ భూమి మార్కెట్ విలువ తెలుసుకునే వెసులుబాటు ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో […]
గుర్రపు నారాగౌడ్ అనారోగ్యంతో మృతి…
180 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు24, ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సర్పంచ్ గుర్రం వెంకటేశ్వరి భర్త నారాగౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన ఘటనలో బంధనకల్ గ్రామంలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండగా ప్రజ్ఞాపూర్ అతిధి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతిపట్ల వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈసంఘటన గ్రామంలోని 5.వార్డ్ మెంబర్ మొగిలిపూల సత్యనారాయణ తెలుపగా గ్రామస్తులు పలువురు వారి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుర్రపు నారాగౌడ్ వయసు […]
డైనోసార్ పార్క్ దగ్ధం # గుట్టు చప్పుడు కాకుండా విషయం బయటికి రానివ్వని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు
112 Viewsడైనోసార్ పార్క్ దగ్ధం # గుట్టు చప్పుడు కాకుండా విషయం బయటికి రానివ్వని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు # నాసిరకం పనుల వల్లే ప్రమాదం # ఎవరికైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట; సిద్ధిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద అధికారుల నిర్లక్ష్యం కారణంగా నూతనంగా నిర్మిస్తున్న డైనోసార్ పార్కు వద్ద అగ్ని ప్రమాదం జరిగి దగ్ధం అయినట్లు సిద్దిపేట కాంగ్రెస్ […]
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..అక్టోబర్ 2 నుంచి ఈ మేరకు యాత్ర ప్రారంభం కానుంది.
108 Viewsరాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే.. ఢీల్లీ: మొదటి విడత ‘భారత్ జోడో యాత్ర’కు అశేష ఆధరణ లభించడంతో కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు పిలుపునిచ్చారు.. అక్టోబర్ 2 నుంచి ఈ మేరకు యాత్ర ప్రారంభం కానుంది. లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్ను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి, ప్రజల సమస్యలను […]
హత్య జరిగిన 10 గంటల్లో కేసును చేదించిన గజ్వేల్ రూరల్ పోలీసులు*
128 Viewsతేదీ: 24- ఆగస్టు మృతురాలు వివరాల్లోకెళ్తే మృతురాలు మిరియాల వెంకటమ్మ భర్త కీర్తిశేషులు కోటయ్య, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి చిల్లర సామాన్ వ్యాపారం కులం బుడగ జంగం, గ్రామం బండ మైలారం మృతురాలు మరియు తన కొడుకు ఈశ్వర్ ఇద్దరు కలసి బండ మైలారంలో ఉంటున్నారు. ఫిర్యాది మృతురాలి కూతురు శైలేజకు తేదీ 24-08-2023 నాడు అర్ధరాత్రి 1:42 గంటలకు ఫిర్యాది చిన్న అమ్మ ఫోన్ చేసి మృతురాలు వెంకటమ్మను బండ మైలారంలోని మృతురాలి […]
పసలేని ప్రగతి శంఖారావం # పాత సొల్లు ముచ్చట్లే తప్ప సభతో ఒరిగింది ఏమీ లేదు # ఎన్నికల్లో ఓడిపోతామని కాంగ్రెస్ ను తిట్ల పురాణం అందుకున్న సీఎం కేసీఆర్ # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
112 Viewsపసలేని ప్రగతి శంఖారావం # పాత సొల్లు ముచ్చట్లే తప్ప సభతో ఒరిగింది ఏమీ లేదు # ఎన్నికల్లో ఓడిపోతామని కాంగ్రెస్ ను తిట్ల పురాణం అందుకున్న సీఎం కేసీఆర్ # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట; మెదక్ లో జరిగిన ప్రగతి శంఖారావంలో సీఎం కేసీఆర్ పసలేని మాటలతో సభ నడిచిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో […]
గాయత్రి బ్యాంకులో ప్రమాద బీమా చెక్కు అందజేత
137 Viewsగాయత్రి బ్యాంకులో ప్రమాద బీమా చెక్కు అందజేత కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన అనుమాసుల రవీందర్ రెడ్డి ప్రమాదవశత్తూ మృతి చెందగా అతని భార్య అనుమాసుల లతకు హుస్నాబాద్ గాయత్రి బ్యాంకు యందు గురువారం హుస్నాబాద్ సిఐ ఈ. కిరణ్ గారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సిఐ కిరణ్ గారు బ్యాంకు సిబ్బంది గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం రూ.600 లతో ఖాతా ప్రారంభించినట్టయితే […]








