Breaking News

విద్వేషం, శతృత్వం, హింస ఏ మత బోధనల్లోనూ భాగం కాదు.

108 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్: ఇలా గాంధీ : విద్వేషం, శతృత్వం, హింస ఏ మత బోధనల్లోనూ భాగం కాదు జొహెన్స్‌ బర్గ్‌ : విద్వేషం, శతృత్వం, హింస ఏ మత బోధనలలోనూ భాగం కాదని మహాత్మాగాంధీ మనవరాలు, దక్షిణాఫ్రికా శాంతి కార్యకర్త ఎలా గాంధీ పేర్కొన్నారు. మతం పేరుతో ఈ చర్యలను ప్రోత్సహించే హిందూ విశ్వాసాలను వ్యక్తిగత కారణాలతో తప్పుగా విశ్లేషిస్తున్నారని, అలాంటి వారికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. విభజనలు, విద్వేషాలను రెచ్చగొట్టే […]

Breaking News

అది జనజాతర సభ కాదు…

118 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్ :అది జనజాతర సభ కాదు… హామీల పాతర… అబద్ధాల జాతర సభ.. రాహుల్ గాంధీ గారు… అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..! పార్లమెంట్ ఎలక్షన్లలో.. న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ?? నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్ అసత్యాలతో అధికారంలోకి వచ్చి.. […]

Breaking News

బస్సు యాత్ర…

112 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్ :ఏప్రిల్ 13 2024 నుండి కేసీఆర్ బస్సు యాత్ర. ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

యూనియన్ బ్యాంకు లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు

26,095 Views-ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంకు లో బ్యాంకు సమయంలో ఉద్యోగులు వినియోగదారుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు , అంతేకాకుండా ఉద్యోగులు తమ పిల్లలను బ్యాంకు కు తీసుకువచ్చి ఉద్యోగులు కూర్చునే తమ కూర్చిలలో పిల్లలను కూర్చోబెట్టి బ్యాంకులో వారు జోలపాటలు పాడుతూ ఆటలాడుకుంటున్నారు మీ పిల్లలను బ్యాంకు కు తీసుకురావడమేంటాని ఖాతాదారులు ప్రశ్నిస్తే మా ఇష్టం మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని […]

Breaking News ప్రాంతీయం

ఉగాది ఎఫెక్ట్ భారీగా పెరిగిన పూల ధరలు

119 Viewsఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు –తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 8) ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. […]

Breaking News ప్రాంతీయం

యూనియన్ బ్యాంకు లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు

141 Viewsయూనియన్ బ్యాంకు లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు… ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 08 ; ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంకు లో బ్యాంకు సమయంలో ఉద్యోగులు వినియోగదారుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు , అంతేకాకుండా ఉద్యోగులు తమ పిల్లలను బ్యాంకు కు తీసుకువచ్చి ఉద్యోగులు కూర్చునే తమ కూర్చిలలో పిల్లలను కూర్చోబెట్టి బ్యాంకులో వారు జోలపాటలు పాడుతూ ఆటలాడుకుంటున్నారు మీ పిల్లలను బ్యాంకు కు […]

Breaking News

న్యాయం స్థానం నీరాకరీంచీంది

134 Views మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయం స్థానం నీరాకరీంచీంది ఏప్రిల్ 8 దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. వాదనల సమయంలో […]

Breaking News

సమ్మేళనం విజయవంతం చేయండి

98 Views    ఉగాది కవి సమ్మేళనం విజయవంతం చేయండి ఏప్రిల్ 8 సిద్దిపేట జిల్లా  పి టి ఎఫ్  గజ్వేల్ జోన్ మరియు సకల జనుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రోది నామ సంవత్సర ‘ఉగాది’ కవి సమ్మేళన కార్యక్రమానికి సంబందించిన కర పత్రాన్ని టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మరియు స.జ.ర.సం అధ్యక్షులు కటుకం రాజయ్యలు మాట్లాడుతూ ప్రకృతి మరియు సమాజంలో వస్తున్న […]

Breaking News

ఇఫ్తార్ విందులో పాల్గొన్నా మంచిర్యాల ఎమ్మెల్యే

104 Views*మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో మార్కెట్ 35 వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌసుద్దీన్ గారు మరియు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం

94 Viewsపెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం… మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి శ్రీ దుద్ధీళ్ళ శ్రీధర్ బాబు, […]