Breaking News

మైలారం గ్రామంలో…..

97 Viewsఏప్రిల్ 13,24/7 తెలుగు న్యూస్ :వర్గల్ మండల్, మైలారం రవి అధ్యక్షత న ఉదయం11.00 లకి మైలారం హైస్కూల్లో 134 వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనం,గా నిర్వహించడం.జరిగింది, ఇందులో భాగంగా పిల్లలకి అంబెడ్కర్ గురించి అంబెడ్కర్ అంటే ఏమిటి అనేటువంటి అంశాలు వాళ్ళకి అవగాహన కల్పించేందుకు వ్యసరచన పోటీలు నిర్వహించడం జరిగింది, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మొదటి బహుమతి షీల్డ్ డైరీ, రెండవ బహుమతిగా షీల్డ్ జీ, కె బుక్ బహుమతులు […]

Breaking News

ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం.

112 Viewsఏప్రిల్ 13, 24/7 తెలుగు న్యూస్: ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం. న్యూఢిల్లీ : శ్రావణ మాసంలో రాజకీయ నేతలు మాంసాహారాన్ని తినడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన అనారోగ్య మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రతిపక్షాలు శుక్రవారం పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని అధైర్యస్థితిని సూచిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలవుతామని ప్రధాని మోడీ ‘భయాందోళన’కు గురయ్యారని, అందుకే ” ప్రతిరోజూ కొత్త అంశం లేవనెత్తుతున్నారు” అని కాంగ్రెస్‌ […]

Breaking News

గత పదేళ్లలో పెరిగిన ఉపాధి హామీ కార్మికులు.. బడ్జెట్‌లో కేంద్రం కోత

95 Viewsఏప్రిల్ 13, 24/7 తెలుగు న్యూస్: గత పదేళ్లలో పెరిగిన ఉపాధి హామీ కార్మికులు.. బడ్జెట్‌లో కేంద్రం కోత న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం తన పదవీ కాలం ప్రారంభంలో యుపిఎ ప్రభుత్వ (2004-14) వైఫల్యాలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ)ను సాక్ష్యంగా పేర్కొంది. అయితే ఈ చట్టం మూడు అంశాలతో తీవ్రంగా ప్రభావితమైందని లిబ్‌టెక్‌ ఇండియా సీనియర్‌ పరిశోధకుడు చక్రధర్‌ బుద్ధ పేర్కొన్నారు. మొదటిది బట్టెట్‌ కేటాయింపులు, రెండు సాంకేతిక […]

Breaking News

బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ప్రచారం

104 Views*మంచిర్యాల నియోజకవర్గం* మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ప్రతి షాపుకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్  కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడప ప్రచారం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు *నడిపెల్లి దివాకర్ రావు. మరియు  బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్, మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు […]

Breaking News

వరంగల్ BRS MP అభ్యర్థి ఖరారు.

100 Viewsవరంగల్ BRS అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వరంగల్ జిల్లా BRS ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్ గా సుధీర్ కుమార్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వివాదం లో పోలీసుల కోడ్…..

131 Viewsఏప్రిల్ 12,24/7 తెలుగు న్యూస్ :వివాదంలో వారణాసి పోలీసుల డ్రెస్‌ కోడ్‌.. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు […]

Breaking News రాజకీయం

రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ ను కలిసి న కాంగ్రెస్ పార్టీ నాయకులు

156 Viewsతెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేట మండల కేంద్రము లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు.తన స్వగ్రామమైన గంభీరావుపేట మండల కేంద్రం లోని తన స్వగ్రామానికి మొట్టమొదటి సారిగా వచ్చిన రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ […]

Breaking News రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు మాజీ సర్పంచులు.

208 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఇద్దరు మాజీ సర్పంచ్లతో పాటు మున్నూరు శ్వేత కాపు సంఘం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్నూరు శ్వేత కాపు సంఘం అధ్యక్షుడు మేగి దేవయ్యతోపాటు దుమాల మాజీ సర్పంచ్ కదిరి వెంకట శ్రీనివాస్ గౌడ్ రాగట్లపల్లి మాజీ సర్పంచ్ దాసరి మహేందర్ తో పాటు […]

Breaking News నేరాలు

వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన రామగుండం ఐ జి

107 Viewsతెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్‌ పోస్టర్‌ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్ (ఐజి) అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపోందించిన ఈ వాల్‌ పోస్టర్‌లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్‌తో ఈ […]

Breaking News రాజకీయం

కొండగట్టు అంజన్న స్వామి తో పొన్నం ప్రభాకర్ జాగ్రత్త  

171 Viewsకొండగట్టు అంజన్న మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, పుణ్యక్షేత్రం  ఆయన ఫ్రస్టేషన్ లో ఉండి రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. నోరు ఉంది కదా అని మంత్రి పొన్నం ఏది పడితే అది మాట్లాడితే కెసిఆర్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. గతంలో కెసిఆర్ ఆంజనేయ స్వామి సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి మంత్రి పదవి పోయిందని […]