Breaking News ప్రాంతీయం

గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ నాయకుని మృతి

224 Views గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ నాయకుని మృతి ఎర్ర గడ్డ తండా లో విషాదం  ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 20 ; వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మలోత్ తేజ్యా నాయక్ (46 ) గుండెపోటు తో ప్రస్తుతం నివాసమై ఉంటున్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఇంటి వద్ద గుండెనొప్పి రావటం అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయి మరణించారు, అనంతరం మండల కేంద్రములోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తేజ్యానాయక్ ను […]

Breaking News

బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి

119 Views మంచిర్యాల పట్టణంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే అన్ని జిల్లా కేంద్రంలో బీసీ భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మంచిర్యాల పట్టణంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో మా ఆకాంక్షను గుర్తించి ప్రభుత్వం త్వరితగతిన స్థలం కేటాయించాలని […]

Breaking News

రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించిన బృందాకరత్‌.

83 Viewsఏప్రిల్ 19, 24/7 తెలుగు న్యూస్: రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించిన బృందాకరత్‌. న్యూఢిల్లీ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ కోరారు. ఈ అంశంలో కాంగ్రెస్‌ అధిష్టానం జోక్యం చేసుకోవాలని సూచించారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు అనైతికం, దిగ్భ్రాంతికరం, సిగ్గుచేటని అన్నారు. శుక్రవారం కొచ్చిలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఎల్‌డిఎఫ్‌ […]

Breaking News

నన్ను అనుమతించేవారా ….

108 Viewsఏప్రిల్ 19, 24/7 తెలుగు న్యూస్: దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే న్యూఢిల్లీ : దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ తాను అయోధ్యకు వెళితే సహించేవారా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లు ఎస్‌సి, ఎస్‌టి కమ్యూనిటికి చెందినవారు కావడంతోనే బిజెపి ప్రభుత్వం వారిని ఘోరంగా అవమానించిందని […]

Breaking News

దూరదర్శన్ రంగు మారింది…..

84 Viewsఏప్రిల్ 19, 24/7 తెలుగు న్యూస్ : కాషాయం రంగులోకి దూరదర్శన్‌ న్యూస్‌ లోగో… న్యూఢిల్లీ : ఎన్నికల ముందు దూరదర్శన్‌ న్యూస్‌ లోగో కాషాయ రంగులోకి మారిపోయింది. గతంలో రూబీ రెడ్‌ కలర్‌లో లోగో కనిపించేంది. అయితే పునరుద్ధరణలో లోగో కాషాయ రంగులో అందుబాటులో ఉంటుందని దూరదర్శన్‌ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ” మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. సరికొత్త డిడి వార్తలను తెలుసుకోండి. వార్తలను వెల్లడించేందుకు మాకు ధైర్యం […]

Breaking News

ఘనంగా శ్రీ రంగనాయకుల స్వామి వారి రధోత్సవం.

82 Viewsఘనంగా శ్రీ రంగనాయకుల స్వామి వారి రధోత్సవం. జగదేవపూర్ ఏప్రిల్ 19 జగదేవపూర్ మండల కేంద్రములోని శ్రీ రంగనాయకుల స్వామి వారి రధోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవంలో మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా దాచారం కనిక మాట్లాడుతూ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ […]

Breaking News

పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది 

87 Viewsబిజెపి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సిద్దిపేట జిల్లా / ఏప్రిల్ 19 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మైనాపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే మరియు ఎలక్షన్ రెడ్డి మెదక్ జిల్లా డి సి సి బి మాజీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ చెందిన బిజెపి బి […]

Breaking News

గెలుపు ఖాయం

152 Viewsమెదక్ ఎంపీగా నీలం మధు గెలుపు ఖాయం – భాను ప్రకాష్ రావు సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 19 రాబోయే ఎంపీ ఎన్నికల్లో నీలం మధు అఖండ విజయం ఖాయమని కప్పర భాను ప్రకాష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో   తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అఖండ విజయం […]

Breaking News

నేషనల్ నవక్రాంతి పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్ 

201 Viewsనేషనల్ నవక్రాంతి పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్ హైదరాబాద్ ఏప్రిల్ 19 హైదరాబాద్ లో స్టేట్ ఆఫీస్ లో నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు చేతుల మీదుగా బీఫారం తీసుకున్న సిలివేరి ఇంద్ర గౌడ్ మెదక్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు కి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా వ్యతిరేకత ఓట్లతో విజయం సాధిస్తానని సిలివేరి ఇంద్ర గౌడ్ తెలియజేశారు Manne Ganesh Dubbaka constancy […]

Breaking News

నవవధువుకు పుస్తె మట్టెలు అందజేత

131 Viewsనవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 19 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబ్బాసి యాదవ్వ,మల్లయ్య కూతురు మహేశ్వరి వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్,ఈ సందర్భంగా పెళ్ళి కూతురు కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు అలాగే గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎంపీపీ పాండు గౌడ్ ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో […]