87 Viewsఏప్రిల్ 21, 24/7 తెలుగు న్యూస్ :పాటియాలలో ఉధృతంగా రైతన్నల పోరాటం. నాలుగు రోజులుగా పట్టాలపై బైఠాయింపు 54 రైళ్ల రద్దు న్యూఢిల్లీ/పాటియాలా : పంజాబ్లో రైతన్నల పోరాటం మళ్లీ ఉధృతమవుతోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలని, వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వమే సేకరించాలని తదితర డిమాండ్లతో గత ఫిబ్రవరిలో రైతు, కార్మిక సంఘాలు చలో ఢిల్లీ మార్చ్ చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో వేలాది మంది రైతన్నలను పోలీసులు అప్పట్లో […]
Breaking News
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ప్రెస్ మీట్
102 Viewsపెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ కొప్పుల మాట్లాడుతూ… ప్రజలను వంచించి పెద్ద ఎక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరు అని, అబద్ధం చెప్తే నే నమ్ముతారు అని స్వయం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సందర్భాలు ఉన్నాయి.. పది సంవత్సరాలు అభివృద్ధి చేసి దేశంలోనే […]
జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ కీ. విగ్రహ ప్రతిష్టాపన
157 Viewsజగదాంబ దేవి సంత్ సేవాళాల్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎల్లారెడ్డి మండలం దేవుని గుట్ట తండా లో నూతన శ్రీ జగదాంబ దేవి,సంత్ శ్రీ సేవల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆదివారం కార్యక్రమం సెస్ కృష్ణాహరి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ శాఖ నాయక్, తండా నాయకులు నాజిం, ప్రకాష్, […]
నేడు దౌలాపూర్ లో గ్రామదేవతల ప్రతిష్ట
127 Viewsనేడు దౌలాపూర్ లో గ్రామదేవతల ప్రతిష్ట సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 20 జగదేవ్ పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో నూతనంగా దుర్గమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ సౌడాలమ్మ, మహంకాలమ్మ, మహా లింగేశ్వర దేవాలయాలు నిర్మించడం జరిగిందని ఆయా దేవాలయాలలో ఆదివారం ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా శనివారం ఆయా దేవాలయాల వద్ద గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ […]
బాధిత కుటుంబానికి అండగా
110 Viewsబాధిత కుటుంబానికి అండగా… గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 20 జగదేవపూర్ : మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన జడల పర్శరాములు అనారోగ్యం తో మృతి చెందారు విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన […]
గోటి తలంబ్రాలను అందించనున్న రామకోటి సంస్థ
113 Viewsగజ్వేల్ లో జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కల్యాణానికి గోటి తలంబ్రాలను అందించనున్న రామకోటి సంస్థ సిద్దిపేట జిల్లా గజ్వేల్ / ఏప్రిల్ 20 గజ్వేల్ లో జరిగే సీతారామ ఉమామహేశ్వర కల్యాణంలో ఈ సంవత్సరం గోటి తలంబ్రాలను అందించాలనే భక్తుల కోరిక మేరకు గోటి తలంబ్రాల దీక్షకు శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కల్యాణానికి మన సంస్థ నుండి 150కిలోల […]
గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ నాయకుని మృతి
224 Views గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ నాయకుని మృతి ఎర్ర గడ్డ తండా లో విషాదం ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 20 ; వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మలోత్ తేజ్యా నాయక్ (46 ) గుండెపోటు తో ప్రస్తుతం నివాసమై ఉంటున్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఇంటి వద్ద గుండెనొప్పి రావటం అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయి మరణించారు, అనంతరం మండల కేంద్రములోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తేజ్యానాయక్ ను […]
బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి
119 Views మంచిర్యాల పట్టణంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే అన్ని జిల్లా కేంద్రంలో బీసీ భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మంచిర్యాల పట్టణంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో మా ఆకాంక్షను గుర్తించి ప్రభుత్వం త్వరితగతిన స్థలం కేటాయించాలని […]
రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బృందాకరత్.
83 Viewsఏప్రిల్ 19, 24/7 తెలుగు న్యూస్: రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బృందాకరత్. న్యూఢిల్లీ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ కోరారు. ఈ అంశంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అనైతికం, దిగ్భ్రాంతికరం, సిగ్గుచేటని అన్నారు. శుక్రవారం కొచ్చిలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఎల్డిఎఫ్ […]
నన్ను అనుమతించేవారా ….
108 Viewsఏప్రిల్ 19, 24/7 తెలుగు న్యూస్: దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే న్యూఢిల్లీ : దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ తాను అయోధ్యకు వెళితే సహించేవారా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లు ఎస్సి, ఎస్టి కమ్యూనిటికి చెందినవారు కావడంతోనే బిజెపి ప్రభుత్వం వారిని ఘోరంగా అవమానించిందని […]










