Breaking News

ఫలించిన విద్యార్థుల పోరాటం ప్రిన్సిపాల్ ను, త్కాలికంగా విధుల నుంచి తొలగింపు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపిన ఆర్ సి ఓ వెంకన్న

161 ViewsTelugu News 24/7

Breaking News

స్పందించిన కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న

163 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఘటన పై స్పందించిన కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి నీ తాత్కాలికంగా విధుల నుంచి తొలగింపు ఏకలవ్య గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావు కు ప్రిన్సిపల్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఏకలవ్య గురుకుల పాఠశాల వాచ్ మెన్ రామస్వామి నీ విధుల […]

Breaking News

రామకోటి ఉగాది పురస్కార గహిత చాకలి రాములు మృతి తీరని లోటు

554 Viewsగజ్వేల్ పట్టణానికి చెందిన గొప్ప రామ భక్తుడు చాకలి రాములు ఆదివారం నాడు మృతి చెందడం భక్త సమాజానికి తీరని లోటు అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా మాటాడుతూ చదువు రాకపోయినా కూడా రామ నామాన్ని లిఖించడమే కాకుండా 5కోట్ల రామ నామాన్ని జప సంఖ్య ద్వారా పూర్తిచేసిన గొప్ప రామ భక్తుడన్నాడు. గత సంవత్సరం ఎమ్మెల్సీ  యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా […]

Breaking News

176 Viewsజిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులుగా గంట వెంకటేష్ గౌడ్ , గంట బాలకృష్ణ గౌడ్ ఎన్నిక ఎల్లారెడ్డిపేట జనవరి 7 రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంట వెంకటేష్ గౌడ్ ను గంట బాలకృష్ణ గౌడు ను స్థానిక గౌడ కుల సంఘం సభ్యులందరు కలిసి ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నట్టు ఎల్లారెడ్డిపేట గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు, Telugu […]

Breaking News

కేవైసీ అప్‌డేట్‌ కోసం బ్యాంకులకు వెళ్లక్కర్లేదు.

133 Viewsఆర్బీఐ కొత్త మార్గదర్శకా లు *????న్యూఢిల్లీ, జనవరి 6: బ్యాంక్‌ ఖాతాదారులు ‘నో యువర్‌ కస్టమర్‌’ (కేవైసీ) అప్‌డేట్‌ కోసం ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగనక్కర్లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత ఖాతాదారులు తమ ఈ-మెయిల్‌ ఐడీ, బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ నెంబర్‌లతోపాటు ఆన్‌లైన్‌/ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌, ఏటీఎంలు, మరే ఇతర డిజిటల్‌ వేదికల ద్వారానైనా సెల్ఫ్‌-డిక్లరేషన్‌ను సమర్పించి కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే చిరునామా […]

Breaking News

తెలంగాణలో ఓటర్లు 2,99,92,941.

127 Viewsరాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 2,78,650 మంది నమోదు చేసుకున్నారు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ గురువారం వెల్లడించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మూగ జీవి ప్రాణాలు కాపాడిన ఎంపిటిసి

113 Viewsగుర్తు తెలియని వాహనం ఢీకొని వానరానం(కోతి)కి తీవ్ర గాయాలుతంగళ్ళపల్లి మండల ఎమ్మార్వో ఆపీస్ ముందట ఘటనతీవ్ర గాయాలై ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కోతిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తరలించిన చిన్నలింగపూర్ ఎంపీటీసీ బైరినేని రాము,గజబింకర్ సంతోష్తీవ్ర గాయాలైన మూగజీవిని హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటుకున్న బైరినేని రాము,సంతోష్ ల ను అభినందించిన స్థానికులు Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

సీఎం సహాయ నిధి అందజేత

125 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ గ్రామం లో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబ్యదారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

117 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ గ్రామం లో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబ్యదారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

138 Viewsతంగళ్ళపల్లి మండల టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబైదారులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు లబ్బేదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com