Breaking News

ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.

104 Viewsహైదరాబాద్‌: ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారా ల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది.   *అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు*   మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం   *భారీ […]

Breaking News

పంచాయతీ కార్మికులపై.. దయ చూపండి

118 Viewsపంచాయతీ కార్మికులపై.. దయ చూపండి హైదరాబాద్ :జులై 19 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం. కానీ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో, వారి సమస్యలన్నీ పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయడం లేదు. పర్మినెంట్ అయిన వారికి ప్రమోషన్లు కల్పించడం లేదు. మల్టీ పర్పస్ విధానంతో వారిపై పనిభారం పెంచుతున్నారు. విధులకు సంబంధం లేని పనులు చేయిస్తూ.. వారితో శ్రమ దోపిడీ చేయిస్తున్నారు. వారికి […]

Breaking News

వర్షాకాలంతో జర జాగ్రత్త! ????️????️

111 Views*✊వర్షాకాలంతో జర జాగ్రత్త! ????️????️* ☞ వైరల్ ఫీవర్ ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి.* *☞ చల్లదనం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వానలో వెళ్తే గొడుగు, రెయిన్ కోట్స్ తప్పనిసరిగా వాడాలి.* *☞ ఎక్కువగా కాచి, చల్లార్చిన నీటిని తాగాలి.* *☞ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.* *☞ పిల్లలకు పండ్లు ఎక్కువగా తినిపించాలి.* *☞ వానలో తడిసి జలుబు, గొంతునొప్పి వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.* . *ఇట్లు* […]

Breaking News

రాష్ట్రంలో ఇద్దరు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

113 Viewsహైదరాబాద్‌: రాష్ట్రంలో ఇద్దరు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా తెలిపారు. ఎస్పీల్లో ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఎం.శ్రీనివాసరావును విజిలెన్స్‌ విభాగానికి, ప్రస్తుతం విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న వై.సాయిశేఖర్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఆంధ్రప్రదేశ్: ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు.

120 Viewsఆంధ్రప్రదేశ్: ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేస్తూ చితకబాదారు. రక్తమోడుతున్న ఆ గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. ఈ మొత్తం ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ […]

Breaking News

మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం చౌట్లపల్లి శివారులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి ఆకట్టుకున్నారు

123 Views*మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం చౌట్లపల్లి శివారులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి ఆకట్టుకున్నారు. కూలీలు పాటలు పాడగా వారితో ఆమె గొంతు కలిపారు. మహిళా కూలీలతో కలిసి నాటు వేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ముసురు కురుస్తుండగా.. వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి.* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

97 Viewsహైదరాబాద్‌: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కాసేపట్లో హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.   రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని కోమటిరెడ్డి […]

Breaking News

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకి వరద కొనసాగుతున్నది.

112 Views*సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకి వరద కొనసాగుతున్నది. సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 2847 క్యూసెక్కుల వరద వస్తుండగా, 405 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తి నీటిసామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం 18.640 టీఎంసీలకు చేరుకున్నది. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

*గంజాయి ముఠా ను అరెస్ట్ చేసిన ముమ్మిడివరం పోలీస్ డిపార్ట్మెంట్*

104 Viewsకోనసీమ జిల్లా 1) బండారు మణికంఠ, 2) నిమ్మన మణికంఠ 3) దాసరి అనిరుధ్, 4) ప్రీతి సునిల్ పై ముద్దాయిలు అంతా కలసి ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ది. 15.07.2023 తేదీన గంజాయి త్రాగడానికి మరియు అమ్ముకోడానికి 1 ½ కేజీ గంజాయి కలిగి ఉండగా పట్టుబడింది. వారి వద్దనుండి సదరు నిషేదిత గంజాయిని , 2 మోటార్ సైకిళ్లను, వారి సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని ,కేసు నమోదు చేసి వారిని […]

Breaking News

భారీ వర్షాల దృశ్య నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి

121 Viewsభారీ వర్షాల దృశ్య నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ వారు చెప్పిన సమాచారం ప్రకారం రానున్న 24 గంటలలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మన సిద్దిపేట జిల్లా ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ప్రాంతాలకు వెళ్లకూడదు. ఉండాలని,అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి బయటికి రావొద్దు…..*   మీ *తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ &ఏటుజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా*… ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్