Breaking News

వాట్సప్ గ్రూపులో గౌడ సంఘం నేత బూతు పురాణం

127 Views బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ పై తీవ్ర విమర్శలు రాజన్నసిరిసిల్ల జిల్లా లో వాయిస్ రికార్డింగ్ వైరల్ సిరిసిల్ల ఎస్పీకి ఫిర్యాదు చేసిన గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్​ రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా లో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదురు గోవర్థన్ గౌడ్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్ వైరల్గా మారింది. కుల సంఘం వాట్సప్ గ్రూపులో తీవ్రమైన పదజాలంతో బూతుపురాణం అందుకున్నాడు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట […]

Breaking News

పీల్డ్ హసిటెన్ట్ హాటన్మరణం, 

217 Views:పీల్డ్ హసిటెన్ట్ హాటన్మరణం,   గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో గల బంగ్లా వెంకట పూర్ విలేజ్ లో..పంది బలరాం అనే వ్యక్తి నిన్న రాత్రి అనగా 24-జూలై రాత్రి 8:30 గంటల సమయం లో సడెన్గా ఛాతీ నొప్పి కి గురై..కింద పడి పోయెను వెంబటే అలెర్ట్ ఐనా తన కుటుంబ సభ్యులు మరియు ఇరుగు పొరుగు వారు చేరు కోని హాస్పటల్ కి తరలించే మార్గ మధ్యంలో చని పోయాడు..ఇట్టి […]

Breaking News

చినుకు పడితే చిత్తడే నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్.* హైదరాబాద్:జులై 25

125 Views*చినుకు పడితే చిత్తడే నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్.*   హైదరాబాద్:జులై 25 చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు మంగళవారం ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది దీంతో ఉదయమే ఆఫీసు స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది 10 నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల […]

Breaking News

మీరు ఎవ్వరు..? మీరేమైనా మినిస్టరా..? హైదరాబాద్ :జులై 25

127 Views*మీరు ఎవ్వరు..? మీరేమైనా మినిస్టరా..?*   హైదరాబాద్ :జులై 25 తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది. మంత్రి స్పందించలేదు కానీ ఆమె కుమారుడు స్పందించాడు. తానే మంత్రిని అన్న […]

Breaking News

జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్ కి మాతృవియోగం.

105 Viewsజనగణమన ఉత్సవ సమితి* అధ్యక్షులు  కర్నాటి విజయ్ కుమార్  మాతృమూర్తి *శ్రీమతి కర్నాటి భాగ్యమ్మ   25-07-2023 సాయంత్రం 5:00 గంటలకు పరమపదించారని తెలుపుటకు చింతిస్తు,వారి *పవిత్ర ఆత్మకు* శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము Telugu News 24/7tslocalvibe.com

Breaking News

కరీంనగర్‌ జిల్లాలో పిడుగు పాటుకు ఇల్లు ధ్వంసం

222 Viewsకరీంనగర్‌ జిల్లా :జులై 25జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త స్వప్న- శ్రీనివాస్ ఇంటిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.ఒక్కసారిగా భారీ శబ్దంతో రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు […]

Breaking News

మరో మూడు రోజులు రెడ్ అలర్ట్

331 Viewsతెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసిన తెలంగాణ వాతావరణ శాఖ మూడు రోజులపాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు కొన్నిచోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ స్థాయిలో వర్షం పడుతుందని హెచ్చరించింది ఇవాళ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నల్గొండ తో పాటు వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తాజా రిపోర్టులో వెల్లడించింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని […]

Breaking News

డబల్ బెడ్ రూము ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి 

117 Views*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన పేదవారందరికీ డబల్ బెడ్ రూము ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి  అధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది…* బండారు మహేష్* అ సెంబ్లీ కో కన్వీనర్ – గజ్వేల్* *భారతీయ జనతా పార్టీ – గజ్వేల్ నియోజకవర్గం… Manne Ganesh Dubbaka constancy […]

Breaking News

ఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది…

159 Viewsఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది… రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు… రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన పద్మనాభస్వామి ఆలయం ఇకపై ప్రభుత్వానికి చెందినది కాదు, ఇప్పుడు దీనిని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటుంది… సుబ్రమణియన్ స్వామి ఈ కేసుతో పోరాడి ఆలయాన్ని పొందారు… ఆలయ నిర్వహణ సభ్యులందరూ ఇప్పుడు హిందువులే అవుతారు. ఈ సమాచారం […]

Breaking News

స్వచ్ఛ సిద్దిపేట కాదు చెత్త సిద్దిపేటలా మారింది

120 Viewsస్వచ్ఛ సిద్దిపేట కాదు చెత్త సిద్దిపేటలా మారింది # అందుకే వార్డుల్లో చెత్తను ఏరుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు # యూజుడి పనులు ముగిసిన వార్డులో రోడ్లు వేయని మున్సిపల్ అధికారులు పాలకవర్గం # వార్డులు కాదు సిద్దిపేట బైపాస్ రోడ్డులో చెత్తతో అధ్వానంగా ప్రాంతాలు మారాయి # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ సిద్ధిపేట; సిద్దిపేట పట్టణం స్వచ్ఛ సిద్దిపేట కాకుండా చెత్త సిద్దిపేటలా మారిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ […]