జనగణమన ఉత్సవ సమితి* అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్ మాతృమూర్తి *శ్రీమతి కర్నాటి భాగ్యమ్మ 25-07-2023 సాయంత్రం 5:00 గంటలకు పరమపదించారని తెలుపుటకు చింతిస్తు,వారి *పవిత్ర ఆత్మకు* శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము
178 Viewsసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ సెప్టెంబర్ 16 సిద్దిపేట జిల్లా ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి హాజరై మద్దతునిచ్చి మాట్లాడారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సర్వ శిక్ష ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు […]
122 Views! చె(చి)త్త శుద్ధి….. పారిశుద్ధ్యమా నీ జాడ ఎక్కడ!!! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందర ఉన్న చెత్త మొత్తం కూరుకుపోయింది . మరోవైపు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారనిఅన్నారు గురువారం రోజున విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ గా కార్మికులతో పాఠశాల సెక్యూరిటీ గార్డ్ దేవి రెడ్డి తో కలిసి సహాయకులుగా పనిచేశారు. గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజుతో ఎనిమిదో రోజుకు చేరుకుంది మండలంలో […]
139 Views గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజుకు ఇటీవల రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సంధర్భంగా గురువారం గజ్వేల్ కిరాణా వర్తక సంఘం కార్యాలయంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి వేలాది చిత్రాలను తనదైన శైలిలో వేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. అందుకు […]