106 Views*_దాల్చిన చెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్ మాయం.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి_* _ఎలుకలపై జాతీయ పౌష్టికాహార సంస్థ అధ్యయనం_ _దాల్చినచెక్కలో సినామల్డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలతో క్యాన్సర్కు అడ్డుకట్ట_ _దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత_ _వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు […]
Breaking News
హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి స్టేజి గ్రామ ప్రజలు అందరు కలిసి పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు.
107 Views*హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి స్టేజి గ్రామ ప్రజలు అందరు కలిసి పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. .ఇంటి నుండి బోనం ఎత్తుకొని పోచమ్మ తల్లికి బోనం సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు..మంజులరెడ్డి గారు మాట్లాడుతూ నన్ను ఆహ్వానించిన బంజేరుపల్లి గ్రామ కుటుంబ సభ్యులు అందరకి పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.. ఆ పోచమ్మ తల్లి చల్లని చూపుతో గ్రామస్తులు అందరు సుఖసంతోషాల్తో ఉండాలని కోరుకున్నాను అన్నారు* Manne Ganesh […]
కాకతీయ కాల్వలో పడ్డ హెడ్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
234 Viewsరెండు రోజుల క్రితం కాకతీయు కాల్వ లో పడ్డ హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) మృతదేహం లభ్యమైంది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులోని కాకతీయ కెనాల్ కాలువలో ఆదివారం సాయంత్రం కొట్టుకుపోతున్న మృదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు… Manne Ganesh Dubbaka constancy 9701820298
జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ….
147 Viewsజాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ…. పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సయ్య అధ్యక్షతన జాతీయ స్థాయి క్రీడాకారులు పెద్దూరి రమ్య పెద్దూరి సహన వీరిని ఆదివారం సన్మానించారు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరి రమ్య. పెద్దూరి సహన వీరిద్దరూ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాం కర్ణాటక రాష్ట్రాలలో సీనియర్ […]
తెలంగాణలో కోకాకోలా పెట్టుబడి 2500 కోట్లు
119 Viewsకోకాకోలా పెట్టుబడి 2500 కోట్లు ప్రపంచ దిగ్గజ శీతల పానియాల తయా రీ సంస్థ కోకాకోలా తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రూ.1,000 కోట్లతో సిద్దిపేటలో నిర్మిస్తున్న బాటిలింగ్ యూనిట్లో మరో రూ.647 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. వరంగల్-కరీంనగర్ ప్రాంతంలోనూ రెండో యూనిట్ను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నది. సిద్దిపేట తయారీ ప్లాంట్కు మరో 647 కోట్లు ఇప్పటికే వెయ్యి కోట్లతో బాటిలింగ్ యూనిట్ అదనంగా వరంగల్-కరీంనగర్ ప్రాంతంలో మరోటి అమెరికా పర్యటనలో […]
కామారెడ్డిలో కేసీఆర్కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం
106 Viewsకామారెడ్డిలో కేసీఆర్కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పది గ్రామాలు ఆయనకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించాయి. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సీఎం కేసీఆర్కే ఓట్లు వేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, […]
గరీబోళ్ల పేద ప్రజా వకీల్ దేవునూరి రవీందర్
138 Viewsగరీబోళ్ల పేద ప్రజా వకీల్ దేవునూరి రవీందర్ ఆయన సాధారణ వకీల్. పేరు దేవునూరి రవీందర్. ఊరు మందపల్లి పుట్టిన గడ్డ మహత్యమో… తెలంగాణ బతుకులు బాగుపడాలని ఆయన సీఎం కేసీఆర్ తో సహా కలలు కన్నారు. తెలంగాణ ఆవిర్భావమైన జగదృశ్యం కార్యాలయ కార్యదర్శిగా ప్రస్థానం ప్రారంభించి నేడు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు పిఏగా దేవునూరి రవీందర్ ప్రస్థానం కొనసాగుతోంది. ఉద్యమ సమయంలో నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమకారుల […]
ఖమ్మం కమ్యూనిస్టుల అడ్డాలో బిజెపి సభ.*
114 Views*రేపు ఖమ్మం కమ్యూనిస్టుల అడ్డాలో బిజెపి సభ.* హైదరాబాద్:ఆగస్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత కొత్తగూడెం చేరుకుని, ఆ తర్వాత ఖమ్మం వేదికగా తలపెట్టిన బహిరంగ సభలలో ప్రసంగించాల్సి ఉండేది. కానీ, సమాయాభావం కారణంగా ఆయన పర్యటనలో మార్పులు చేపట్టారు. కొత్తగూడెం రాకుండా నేరుగా ఖమ్మం సభకే అమిత్షా హాజరుకానున్నట్టు అధికారికి ప్రకటన వెలువడింది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ […]
కాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే దళిత గిరిజనులకు భవిష్యత్తు.
108 Viewsకాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే దళిత గిరిజనులకు భవిష్యత్తు. *ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభ @ *చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా* *సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్* *దశాబ్ధాల పాటు పోరాటం చేసి నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వేచ్ఛ కోసం తెలంగాణ తెచ్చుకుంటే… నీళ్లు రాకపోగా, ఆత్మగౌరవం లేకుండా, స్వేచ్ఛను సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం హరించింది*. *తెలంగాణ ప్రజానీకానికి సంపదలో భాగస్వామ్యం చేయడానికి, దళిత గిరిజనులు ఆత్మగౌరంతో బతకడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం కోసం […]
వెయ్యి మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎంపీపీ రేణుక
196 Views మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు – ఎంపీపీ, వెళ్లే రేణుక జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు సందర్భంగా వేయి మొక్కలను ప్రజాప్రతినిధులు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో పల్లె ప్రకృతి వనం ప్రక్కన వివిధ రకాలైన జామ, వేప,అల్లనేరేడు,సీతాఫలం, దానిమ్మ మొదలగు మొక్కలను నాటారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలోని 17వేల […]








