Breaking News నేరాలు

కోడిగుడ్డు లేవ్వనందుకు సూపర్ మార్కెట్ యజమానిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు

391 Views  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గుండం జలపతి రెడ్డి దుమాల రోడ్డుకు జి మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండారం గ్రామానికి చెందిన నర్సింలు డేవిడ్ అనే ఇద్దరు వ్యక్తులు బీరు సీసాలతో షాపులోకి వచ్చి కోడిగుడ్లు ఉన్నాయా అని జలపతిని అడగగా లేవని జలపతి సమాధానం చెప్పగా నరసింహులు డేవిడ్ లు ఇద్దరూ జలపతిని నోటికి ఎంత వస్తే అంత బూతులు తిడుతూ బీరు సీసాలతో బెదిరిస్తూ అక్కడ […]

Breaking News

లిక్కర్ స్కామ్ వాటాలు.

130 Viewsఢిల్లీ మార్చి 25, 24/7 తెలుగు న్యూస్:ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థ ఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్‌కు 29, మిగిలినది టీడీపీకి ఈసీ విడుదల చేసిన తాజా డేటాలో వెల్లడి ఢిల్కీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌ […]

Breaking News

బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

154 Viewsహైదరాబాద్ మార్చి 25, 24/7 తెలుగు న్యూస్:పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంతో బహుజన ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నది. ప్రజాబలం వున్న నేతలను ఎంపికచేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. లిస్టు ప్రకటన తోనే ఒక విశ్వాసం నెలకొనడం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

హోలీ పండగన కొంతమందియువకుల వికృత చేష్టలు…కోడిగుడ్లతో తీవ్రదుర్గంధం

313 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు.  మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]

Breaking News

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్.

105 Viewsపార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్. తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చతీష్ ఘడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ లో . అంకిత్ గోయల్, IPS.,Dy, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇట్టి సమావేశానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ)గారు అధ్యక్షత వహించి, రాబోయే […]

Breaking News కథనాలు ప్రాంతీయం

144 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు.  మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]

Breaking News ప్రకటనలు రాజకీయం

హోలీ పండగన కోడిగుడ్లు ఆమ్లెట్ గా అయ్యాయి … కొంతమంది యువకులవికృత చేష్టలు..

90 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోడీ తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గ అందంగా వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]

Breaking News నేరాలు

పండగపూట విషాదం

150 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న ప్రముఖ దేవస్థానం మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోలీ పండుగ సందర్భంగా మహాకాళేశ్వరునికి బస్మహరతి హారతి ఇస్తుండగా భారీ మంటలు చెల్లరేగాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

నియామక పత్రాలు అందజేసిన నర్సారెడ్డి.

115 Viewsవర్గల్ మండల్, మార్చి 24, 24/7 తెలుగు న్యూస్ :మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ నియామకం. నియామక పత్రాలు అందజేసిన డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి. వర్గల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా గౌరారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గౌరారంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నర్సారెడ్డి నియామక పత్రాలు అందజేస్తూ వర్గల్ మండలంలో పార్టీ పటిష్టతకు కృషి […]

Breaking News ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!

130 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 24) సిద్దిపేట జిల్లా గణేష్ పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వడ్ల ఆంజనేయులు మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ తాజా మాజీ సర్పంచ్ మెతుకు మంజుల శ్రీరాములు పిలుపుమేరకు జెడ్పిటిసి ఎంబరిమంగమ్మ రామచంద్రం 5000, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి 5000, స్థానిక ఎంపిటిసి గోలి నరేందర్ 3000, గ్రామ స్థానికుడు బొగ్గుల కరుణాకర్ 2000 రూపాయలు ఆర్థిక సాయం […]