Breaking News

ఇంటింటా బిఆర్ఎస్ ప్రచారం

113 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 20 వ వార్డులో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ,ఓటు వేయకుండా కారు గుర్తు కి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు… Telugu […]

Breaking News

నాతో పోటీకి సిద్ధమా..

92 Viewsఏప్రిల్ 29, 24/7 తెలుగు న్యూస్ : డబ్బు, మందు పంచకుండా నాతో పోటీకి సిద్ధమా ? నా దగ్గర, మా పార్టీ దగ్గర పైసల్లేవు, పోరాడేశక్తి ఉంది ఓడినా..గెలిచినా..ప్రజా సమస్యలపై పోరాడుతూ జనం వెంటే ఉంటా నేను ప్రజలను నమ్ముకున్నా..వారు డబ్బును నమ్ముకున్నారు.. సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ నవతెలంగాణ-రామన్నపేట ‘నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, పేద ప్రజల సమస్యలపై 35 ఏండ్లుగా పోరాటం చేస్తున్నా.. నా దగ్గర, […]

Breaking News

ఆత్మరక్షణలో బిజెపి…

91 Viewsఏప్రిల్ 29, 24/7 తెలుగు న్యూస్: ఆత్మరక్షణలో బిజెపి రిజర్వేషన్లను రద్దు చేయబోమని పదేపదే వివరణ రాజ్యాంగాన్ని మార్చబోమంటూ వేడుకోలు ఒబిసి ఓటు బ్యాంకుకు గండి పడుతుందని ఆందోళన న్యూఢిల్లీ : మోడీ సర్కారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు ఉండబోవని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో బిజెపి ఆత్మరక్షణలో పడింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బిజెపి మార్చబోదని, రిజర్వేషన్లను రద్దు చేయబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలే చెప్పారు. పార్టీపై ముప్పేట దాడి […]

Breaking News

రాజ్యాంగాన్ని మార్చాలన్న వారికి బుద్ధి చెప్తాం….

91 Viewsఏప్రిల్ 28, 24/7 తెలుగు న్యూస్:నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా. అచ్చంపేట మండలం ఐనుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమాట్లాడుతున్న.. డా.మల్లు రవి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే. భారత రాజ్యాంగాన్ని మార్వడానికి ప్రయత్నం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు. దళితుల ఆత్మగౌరవం పేరుతో బిఎస్పీ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆత్మగౌరవాణి కెసిఆర్ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి […]

Breaking News

నిరుపేద కుటుంబానికి మేమున్నామని అండగా భరోసా స్వచ్ఛంద సంస్థ

342 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో ఉన్న ఇటీవల అప్పుల బాధతో మరణించిన చిగురు స్వామి విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ అక్కడికి వెళ్ళింది భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం రెండు నెలలకు సరిపోయే కిరాణా సామాగ్రి మరియు 20000రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు . కుటుంబ పోషణ, ఖర్చులకు డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బందులు […]

Breaking News

మద్యానికి బానిసైన వ్యక్తి మృతి…

622 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): గూడూరు గ్రామానికి చెందిన చెక్కపల్లి నర్సింలు తండ్రి కొండయ్య 45సంవత్సరాలు అనునతడు మద్యానికి బానిసై ప్రతిరోజు తాగడం వలన తనభార్య వదిలిపెట్టి పిల్లలను తీసుకొని వెళ్ళిపోయిందని ఇంకా ఎక్కువ తాగుతూ భార్యరావటం లేదని బాధపడుతూ ఉండేవాడని ఈనెల 27 న మధ్యాహ్నం ఒంటిగంటకు తనఅన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తనఅన్న తాగుడుకు బానిసై భార్య రావటం లేదని జీవితంపై విరక్తి చెంది 3 […]

Breaking News

BJP పార్టీలో చేరికలు

114 Viewsచెన్నూరు పట్టణానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, కౌన్సిలర్లు జాడి సురేఖ తిరుపతి,గర్రెపల్లి శాంతా వెంకట నరసయ్య, కమ్మల శ్రీనివాస్ ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి నాయకత్వంలో బిజెపిలో చేరారు వారికి కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్.. జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గo […]

Breaking News

బిజెపికి ప్రత్యేక సమస్య….

93 Viewsఏప్రిల్ 26, 24/7 తెలుగు న్యూస్ :అప్పటి ఆధిక్యం నిలిచేనా? -యోగేంద్ర యాదవ్ కన్వీనర్, భారత్ జోడో అభియాన్ శ్రేయాస్ సర్దేశాయి, రాహుల్ శాస్త్రి సహకారంతో లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన సమస్య నెదుర్కొంటున్నది. రెండో దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు బీజేపీ అధీనంలో ఉన్నాయి. నేడు పోలింగ్ జరగనున్న 87 స్థానాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు 2019లో 62 కైవసం చేసుకోగా, కేవలం 24 […]

Breaking News

పాత్రికేయ సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

96 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల పట్టణంలో పాత్రికేయ సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం వారు మాట్లాడుతూ రేపు మంచిర్యాల , నస్పూర్ మున్సిపాలిటీల్లో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభ మరియు కార్మిక గర్జన సభల్లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. రేపు జరగబోయే కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపదాస్ మున్సి గారు,ఆల్ […]

Breaking News నేరాలు

గంభీరావుపేట మండలంలో పలువురు యువకులపై కేసు నమోదు

240 Viewsగంభీరావుపేట మండలంలో కొందరు వ్యక్తులు న్యూసెన్స్ చేసినందున కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. మండల కేంద్రంతో పాటు దమ్మనపేట గ్రామంలో డిజె సౌండ్ తో స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా న్యూసెన్స్ చేశారు. అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించి పది మందితో పాటు మరో కొంతమంది పైన కేసు నమోదు చేశామని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com