139 Views*తెలంగాణ….మహారాష్ట్ర లకు మధ్య రాక పోకలు బంద్* మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం డొలరా వద్ద పెన్ గంగ నది ఉగ్ర రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు ఉన్న వంతెనను తాకుతూ పెన్ గంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ విజృంభించడంతో నేషనల్ హైవే 44పై వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. పెన్ గంగ నది […]
Breaking News
అనుమాన స్పందంగా గిరిజన బాలుని మృతి ఎల్లారెడ్డిపేట జూలై 23 :
115 Viewsఅనుమాన స్పందంగా గిరిజన బాలుని మృతి ఎల్లారెడ్డిపేట జూలై 23 : ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన మాలోత్ ఉదయ్ ( 11 ) అనే గిరిజన బాలుడు శనివారం రాత్రి 7-00 గంటల ప్రాంతంలో అనుమాన స్పందంగా మరణించాడు, కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన ఆ బాలుని తల్లి దండ్రులు మాలోత్ ప్రశాంత్ నాయక్, రేణా శనివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళగా రాజన్న పేట గ్రామంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ […]
నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం*
113 Views*నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం* హైదరాబాద్:జులై 23 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశ మవుతుంది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు. రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే రాజకీయ వ్యవహారాలు, […]
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి..
111 ViewsBhadrachalam | భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి.. రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.. భద్రాచలం: రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. ఉదయం 6 గంటలకు వరద […]
బాలుడి ప్రాణం తీసిన యూ ట్యూబ్ ఈత సరదా*
141 Views*బాలుడి ప్రాణం తీసిన యూ ట్యూబ్ ఈత సరదా* సిరిసిల్ల జిల్లా:జులై 23 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్ సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యూ ట్యూబ్లో ఓ వీడియో చూసి సేమ్ అలాగే నీటిలో జంపు చేసేందుకు ఉదయ్ (11) అనే బాలుడు యత్నించాడు. ఈ క్రమంలో మెడకు ఉరి బిగుసుకుని బాలుడు మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఘటనకు […]
సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి*
152 Viewsసిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి* ఈరోజు సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ ని కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మేడమ్ నూతన ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. కేతిరెడ్డి సురేందర్ రెడ్డి 1998 సంవత్సరంలో ఎస్ఐ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో అరంగేట్రం చేసి […]
సి.పి.ఎస్ రద్దుకు హైదరాబాద్ తరలిన టి పి టి ఎఫ్ బృందం*
99 Views *సి.పి.ఎస్ రద్దుకు హైదరాబాద్ తరలిన టి పి టి ఎఫ్ బృందం* సి.పి.ఎస్ రద్దు కోసం హైదరాబాద్ లో జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషనో అఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీం (JFROPS) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ బృందం బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం ఉద్యోగ,ఉపాధ్యాయుల జీవన […]
ఐబీఎం మేజిక్ కాంపిటీషన్లో వై.రమేష్ కు చోటు..
107 Viewsఐబీఎం మేజిక్ కాంపిటీషన్లో వై.రమేష్ కు చోటు.. వరల్డ్ రికార్డ్ లెవెల్ మ్యాజిక్ కాంపిటీషన్ లో సిద్దిపేటకు చెందిన ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు వై. రమేష్ ఐబీఎం లో ఆన్లైన్ ద్వారా పాల్గొని సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 64 కళల్లో మ్యాజిక్ ఒక కళా అని , ప్రతి రెండు నెలలకోసారి ఆన్లైన్లో మ్యాజిక్ లో నిర్వహించే మ్యాజిక్ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, పోటీలు నిర్వహించడం […]
హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
121 Viewsహైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పెన్షన్ను రూ.1000 పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. ఇప్పటివరకూ ప్రతి నెల రూ.3016 పెన్షన్ అందుకున్న దివ్యాంగులు.. ఈ పెంపుతో రూ.4016 పెన్షన్ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పెన్షన్ని పెంచబోతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తానిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ.. సంబంధిత ఫైల్ను కేసీఆర్ ఆమోదించారు. ఈ పెంపుతో.. దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. […]
223 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు.. 1.కోనరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమాకాంత్, ఎల్లారెడ్డిపేటకు బదిలీ, కోనరావుపేట నూతన ఎస్సైగా డి ఆంజనేయులు నియామకం.. 2.ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తంగళ్ళపల్లి కి బదిలీ కాగా, ముస్తాబాద్ నూతన ఎస్సైగా కే. శేఖర్ నియామకం.. 3.సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మారుతి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఎస్ బి కి బదిలీ… 4.చందుర్తి ఎస్సై రమేష్ […]










