165 Viewsజూన్ 12, 24/7 తెలుగు న్యూస్:జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి. ఈ […]
154 Viewsపేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు తీర్చిదిద్దాలి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్య పేద విద్యార్థులకు వరంగా మారిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు . బుదవారం చౌదర్ పల్లి లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు బెడ్ షీట్స్ , నోట్ […]
306 Views సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా నియామకం అయిన భాగ్య రేఖ ను సోమవారం సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల బిఆర్ఎస్ బీసీ సెల్ అద్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో భాగ్యరేఖను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో భాగ్యరేఖ మాట్లాడుతూ మర్కుక్ మండలంలో రెవెన్యూ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు అలాగే […]