106 Viewsప్రతి పల్లె పచ్చదనంతో కలకళలాడాలి జగదేవపూర్: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల తో కలిసి మాజీ హౌజింగ్ కొర్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్** లు మొక్కలు […]
106 Views*భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా నిరసన దీక్ష* *భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా పాల్గొన్న MLC జీవన్ రెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు* సిద్దిపేట జిల్లా, తరగతుల ద్వారా, అవసులోని పల్లి గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుఅయిన తర్వాత కూడా ఏఒక్క రైతుకు న్యాయం జరగలేదని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ […]
106 Viewsఅక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి హనుమకొండ ప్రెస్ క్లబ్ లో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా ఆదివారం ఏర్పాటుచేసిన జర్నలిస్టు గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, అనంతరం మాట్లాడుతూ.ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో […]