ప్రకటనలు

వర్గల్ మండల్:దృష్టి లోపం ఉన్న వారికి ఎనేబుల్ ఇండియా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్నుండి సంయుక్తంగా ఆహ్వానం.

117 Views

దృష్టి లోపం ఉన్న వారికి ఎనేబుల్ ఇండియా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్నుండి సంయుక్తంగా ఆహ్వానం.
వివిధ నైపుణ్యాలతో తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల కోసం దరఖాస్తులను స్వాగతిస్తోంది.
ఈ సంస్థ క్రింది అంశాలతో మీకు శిక్షణ ఇవ్వబోతోంది:
1. బేసిక్ కంప్యూటర్,
2. స్పోకెన్ ఇంగ్లీష్ మరియు
3.హోమ్ మేనేజ్‌మెంట్ కోర్సు
కనుక, ఆసక్తిగల అభ్యర్థులు నాణ్యమైన శిక్షకులతో 6 నెలల కోర్సు  ఉచిత భోజన వసతి నెలకు 500 స్టైఫండ్ రూపాయల ఇవ్వబడుతుంది. ఈ కోర్సు 14 డిసెంబర్ 2022 నుండి ప్రారంభం కానుంది. కాబట్టి మీరు ఈ కోర్సుకు డిసెంబర్ 12, 2022లోపు నమోదు చేసుకోవచ్చు.

 ఇంకా వివరాల కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు

*జ్యోతి *:8341349742
*నరేష్ * :8553725872

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7