అరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ జోరుగా ఎన్నికల ప్రచారం
మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.
కార్పొరేషన్ ఎన్నికల్లో కారు జోరు మంచిర్యాల కార్పొరేషన్ లొ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా అరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ టిఆర్ఎస్ పార్టీ *పర్ల పల్లి నగేష్ గారు ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లుతూ స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానికంగా 35 ఇయర్స్ నుండి ఆర్ఎంపి ఉండి డాక్టర్ గ గా సేవలు చేస్తూ 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఒక్క సారి మీ ఆశీర్వాదం అందించాలని ప్రజలను కోరారు. ప్రచార సమయంలో 8 వ డివిజన్ లొని సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుంటూ, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ లొ 8 వ డివిజన్ ను ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.





