ప్రాంతీయం

అన్నారం బ్యారేజ్ వల్ల మునిగిపోతున్న పంటలను రక్షించండి

88 Views

చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలోబీరెల్లి,ముత్తరావుపల్లి,సుందరశాల,నర్సక్కపేట్,దుగ్నపల్లి,వెంకంపేట, గ్రామాల రైతులు అన్నారం బ్యారేజ్ వల్ల పంట పొలాలు మునిగిపోతున్న రైతులు ఈ రోజు హైదరాబాదులో ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి ని సుమారు 100 మంది రైతులు కలిసి ఈ సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.

????మంత్రిగారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు వెంటనే అధికారులకు తెలియజేసి ఆయకట్టు కట్టడానికి 200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

????రైతులు సంతోషం వ్యక్తం చేసి మంత్రి గారికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్