మంచిర్యాల జిల్లా.
భీమారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల
వర్క్ షాప్.
భీమారం మండల కేంద్రంలో మండల అధయక్షుడు బోర్లకుంట శెంకర్ అధ్యక్షతన స్తానిక సంస్థల ఎన్నికల కార్యషాల నిర్వహించడం జరిగింది , కాగ మండల ప్రబారి కాసెట్టి నాగేశ్వర్ రావ్ గారు పాల్గొని ప్రసంగిస్తు రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిషిన సర్పంచ్ mptc zptc ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ అండగా ఉంటుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిదిగా జాడి తిరుపతి గారు భీమారం మండల ఎన్నికల కన్వనర్ మాడెం శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్, కొమ్ము దుషాంత్, దుర్గం కత్తెరసాల కార్యదర్శి తాటి సమ్మగౌడ్, దుర్గం జేనార్ధన్,అవిడపు సురేష్, మంతెన సుధాకర్, మేడి విజయ కామెర జెనార్ధన్, కొమ్ము కుమార్ యాదవ్,వేల్పుల సతీష్ పాల్గొన్నారు.
