95 Viewsభావి మార్గదర్శకుల మృతి బాధాకరం ఢిల్లీ ఘటనపై డీసీసీ అధ్యక్షరాలు సురేఖ మృతులకు నివాళులు దేశ సేవలో భాగస్వాములు కావడానికి సివిల్స్ కు సిద్ధమవుతున్న ముగ్గురు వరదనీటిలో దుర్మరణం చెందడం విచారకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఢిల్లీలో వరద నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తాన్యా సోని, నవీన్, శ్రేయా యాదవ్ ల చిత్రపటాలకు సురేఖతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా […]
240 Viewsఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు.. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 05 ; పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ […]
97 Viewsపన్నెండవ వార్డులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 2 సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డులో గల వార్డు కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడానికి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. తెలంగాణ రాష్ట్రం […]