119 Views ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 20 మంగపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్చ తా హీ సేవా ప్రత్యేక పారిశుధ్య కార్యక్ర మంలో భాగంగా బుధవారం ఇంచార్జి ఎంపీడీఓ ఆలేటి సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. మంగపేట గ్రామంలో ర్యాలీ మానవహారం చేసి శ్రమదా నంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ స్వరూప, మండల పంచాయతీ ఆఫీసర్ మమత,ఐకేపీ ఏపీఓ అప్పా రావు,వివిధ గ్రామ పంచాయ తీలకు […]
103 Views తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామంలో శుక్రవారం ముఖ్య నాయకులతో ప్రత్యక సమావేశం నిర్వహించడం జరిగింది మండల ఇంచార్జ్ గుండు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగంపల్లి మధుకర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల త్యాగ ఫలాలను ప్రజలందరి దరిచేర్చే ఏకైక నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచేందుకు బహుజన్ సమాజ్ పార్టీని ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లాలని లింగంపల్లి మధుకర్ […]
141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దమ్మన్నపేట్ విద్యార్థిని సిరికొండ నందు శనివారం హైదరాబాద్ లో జరుగుతున్న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022షాద్నగర్ లో నిర్వహించ బడుతున్న సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థిని సిరికొండ నందు జిల్లా నుండి పాల్గొనడం జరుగుతుందిఅని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలియజేశారు గైడ్ టీచరు తాడూరి సంపత్ కుమార్ మరియుసిరికొండ నందు పాల్గొన్నారు ఈ సందర్భంగా […]