మంచిర్యాల జిల్లా.
సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం.
నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి పద్మావతి గార్డెన్ లో ఉదయం 11 గంటలకు మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు.
