ప్రాంతీయం

బీసీ వసతి గృహంలో నిద్ర చేసిన జిల్లా కలెక్టర్

65 Views

మంచిర్యాల జిల్లా.

బీసీ వసతి గృహంలో నిద్ర చేసిన కుమార్ దీపక్ జిల్లా కలెక్టర్.

మంచిర్యాల పట్టణంలోని సాయికుంటా లో ఉన్న బిసి వసతి గృహాన్ని శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ని వంట గదిని పరిశీలించి రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి బీసీ వసతి గృహంలో నిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం మరియు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found