171 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి […]
235 Viewsతెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల హైదరాబాద్:అక్టోబర్ 04 తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడించింది.. పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారం ఉదయానికల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కోర్టులో […]
112 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో శుక్రవారం స్థానిక నాయకుడు నరసింహ రెడ్డి మట్టి సత్యాగ్రహం మౌనదీక్ష ప్రారంభించారు దీక్ష ప్రారంభం కు ముందు వారు మాట్లాడుతూ తన సొంత భూమిలో మట్టి కుప్పలు పోసి వాటిని తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ 24 గంటల్లో తన సమస్య పరిష్కారం కాకుంటే శివరాత్రి రోజున శివైక్యం అవుతానని అన్నారు రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ […]