220 Viewsన్యూఢిల్లీ జనవరి 29 :న్యాయవ్యవస్థ స్వతంత్రత అవశ్యం : చంద్రచూడ్. భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఘనంగా సుప్రీంకోర్టు వజ్రోత్సవం. న్యూఢిల్లీ. బ్యూరో : న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడానికి ప్రస్తుత రాజ్యాంగ భద్రతలు సరిపోవని సిజెఐ డివై చంద్రచూడ్ నొక్కి చెప్పారు. ఆదివారం నాడిక్కడ నిర్వహించిన సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, నేడు దేశానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ అవసరం చాలా ఉందని అన్నారు. న్యాయవ్యవస్థలో ఎవరో కొందరు చేసిన తప్పిదాలకు అందరినీ నిందించడం సరికాదని, పక్షపాతం […]
145 Viewsవర్గల్ మండల్ మక్త గ్రామంలో డైరెక్టర్ పద్మా రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ పోచమ్మ తల్లి విగ్రహం ఆవిష్కరణలో తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మ గణేష్, మాజీ అధ్యక్షులు నాగరాజు, ఎంపీటీసీ బుచ్చి రెడ్డి సర్పంచ్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
216 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మువ్వనల జెండా ఆవిష్కరించి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్, సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్, గజ్జల పట్టణ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు భద్రయ్య, కోశాధికారి సోమేశ్ కుమార్, చెన్నారెడ్డి,అయ్యప్ప శ్రీనివాస్, జార్జ్ రెడ్డి,మల్లేశం, ఆరోగ్య రెడ్డి,చంద్రం, చఖిలం కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు […]