Breaking News

గంజాయి నిర్మూలన పై అవగాహన సదస్సు*

141 Views
  • ఎల్లారెడ్డిపేట: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09
    బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట పిఎస్ నందు ఎల్లారెడ్డిపేట మండలం కి సంబంధించిన, హై స్కూల్ టీచర్స్, అలాగే కాలేజీ లెక్చరర్ మరికొంతమంది తో గంజాయి నిర్మూలన గురించి అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు, ఇందులో లో గంజాయి నిర్మూలన గురించి, ఉపాధ్యాయుల పాత్ర, కాలేజీ లెక్చిర్సౕ పాత్ర, పోలీస్ యొక్క పాత్ర, గంజాయి నిర్మూలన గురించి పోలీసులకు సహకరించాలని అలాగే విద్యార్థులకు యువతకు గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలియజేయాలని, సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డి.ఎస్.పి , పి చంద్రశేఖర్, తెలియజేసినారు, ఈ పోగ్రామ్ లో ఎల్లారెడ్డిపేట ఇంచార్జ్ సీఐ ఉపేందర్, ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ శేఖర్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7