*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు*
రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 26 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను , వాటిని సరఫరా చేసే TS 19 TA 1993 నంబర్ గల టాటా ట్రాలి ను స్వాధీన పరుచుకొని నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది .
*పట్టుబడిన నిందితుడి వివరములు:*
ధరణి సంతోష్ s/o బాపు ,
వయస్సు.30 , కులం: మున్నూరు కాపు OCC . డ్రైవర్, R/O . రాంపూర్ గ్రామము, కోటపల్లి . మంచిర్యాల.
*స్వాధీ పరుచుకున్న వాటి వివరములు :*
పిడిఎస్ రైస్ 26 క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు 1,01,480/-
పట్టుబడిన వాహనాన్ని మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.
