*శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు*
మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.
డిజెఎఫ్ యూనియన్ కార్యాలయం కొరకు గురువారం రోజున శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సంజీవరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు, సానుకూలంగా స్పందించిన జిఎం సంజీవరెడ్డి.
ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్ధన్, మెరుగు సతీష్, పులి మధునేష్, నేరెళ్ల నరేష్ గౌడ్ పాల్గొన్నారు.
